గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి

On
గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ లకు వినతి


ఇబ్రహీంపట్నం జూలై 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):

గంగనాల అయకట్టు కు సాగునీరు విడుదల చేయించాలని కోరుతు బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లను ఇబ్రహింపట్నం మండలం  వేములకుర్తి గ్రామ యువరైతు నాయకులు రాధరపు దేవదాస్,అరె రమేష్ లు కలిసి వినతిపత్రలు సమర్పించారు.IMG-20250723-WA0007

ములరాంపుర్-నిర్మల్ జిల్లా పోన్ కల్ గ్రామ శివారు లో నిర్మించిన సదరు మాటు బ్యారేజీ నిర్మణం తో గంగనాల మాటుకాలువకు వచ్చే పాయ లో రాల్లు చదును చేయటం లేక పోగ,ఇటివల వర్షాలు లేక అయకట్టు క్రింద ఉన్న ఇబ్రహింపట్నం మండలం లోనీ వేములకుర్తి, యామపుర్, ఫకిర్ కోండపుర్,మల్లపుర్ మండలం లోనీ నడీకుట,మెగిలిపెట్, ఓబులపుర్,సంగెం శ్రీరాంపుర్,దామరాజ్ పల్లి,వాల్గోండ అయకట్టుకు నీరు అందటం కష్టం గా మారి.రైతులు వేసిన నారు మడులు పగులు లిడుతున్నయన్నారు. గోదవరి లోకి నీరు వదిలితే గంగనాల అయకట్టు కాలువ ద్వారా పంటల సాగుకు సులభం అవ్వుతుందని వినతిపత్రం సమర్పించారు.

ఇక్కడ మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ వరప్రసాద్, ఎంపిడిఓ రామకృష్ణ,మాజీ వైస్ ఎంపీపీ నోమల లక్ష్మ రెడ్డి, పలుగ్రామల నాయకులు నేమురి సత్యనారాయణ,ఎలేటి చిన్న రెడ్డి, జాజల జగన్ రావు,జెడీ సుమన్, బట్టు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Tags

More News...

Local News 

వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు   జగిత్యాల జులై 25: కొడుకులు,కోడళ్లు తమను పోషించక పోగా,తమ పేరు మీద పట్టా ఉన్న 10 ఎకరాల భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని సారంగపూర్  మండలం పోతారం గ్రామానికి  చెందిన వృద్ధ తల్లిదండ్రులు కస్తూరి రాజం,యశోదల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ సాయంతో ఆర్డీవో మధుసూదన్...
Read More...
Local News 

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని  సమస్యలు తీర్చండి  

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని  సమస్యలు తీర్చండి   వర్షాకాలం వచ్చిందంటే బురద మయతున్న రోడ్డు...   సిసి రోడ్, భగీరథ నీరులేక కాలనీ ప్రజల అవస్థలు.. గొల్లపల్లి జూలై 26 (ప్రజా మంటలు);    వర్షాకాలం వచ్చిందంటే చాలు బురద మయమవుతున్న త్రాగునీరు,సిమెంటు రోడ్డు,సమస్యలతో ఆ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతితం. వివరాల్లో కి వెలితే... గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో 14 వార్డులు...
Read More...
Local News 

విద్యార్థుల దృష్టి కెరీర్ మీదనే ఉండాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

విద్యార్థుల దృష్టి కెరీర్ మీదనే ఉండాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు)విద్యార్థులు  సామాజిక  అంశాలపై  అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో   అశోక్ కుమార్ , సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, జగిత్యాలలో   ప్రారంభించిన " పోలీస్ పాఠశాల కార్యక్రమం" శనివారం   ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్  స్కూల్లో  విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు   ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ...
Read More...
Local News 

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ కార్యాచరణ సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ పని తీరు పై  పరిశీలించిన  జిల్లా కలెక్టర్                      శుక్రవారం రోజున  జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ లో భాగంగా ప్రభుత్వ...
Read More...
Local News 

కాళేశ్వరం ఆలయ అర్చకులుగా రావుల రాజ్ కుమార్ శర్మ నియామకం పట్ల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం 

కాళేశ్వరం ఆలయ అర్చకులుగా రావుల రాజ్ కుమార్ శర్మ నియామకం పట్ల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం  జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం  కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో అర్చక పోస్టుల నియామకంలో జగిత్యాలకు చెందిన రావుల రాజ్ కుమార్ శర్మ రాత మరియు మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు. ఈ నేపథ్యంలో జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, కార్యవర్గం, అర్చక...
Read More...
Local News 

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష    

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష     రామగుండం జూలై 26: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం  ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా   పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న  హనుమంతు,...
Read More...
Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) లైంగిక వేధింపులు, గృహహింసకు, అత్యాచారo కు  గురైన బాధితులకు న్యాయ, వైద్య, మరియు సైకాలజికల్ సపోర్టు వంటి సేవలు  ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో భరోసా కేంద్రాని  ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో భరోసా...
Read More...
Local News 

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు జగిత్యాల జులై 26 ( ప్రజా మంటలు) కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివస్‌ను గురువారం జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించి యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. నాయకులు  ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ కాశీ నాదం మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్‌ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని...
Read More...
Local News 

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం, ఇబ్రహీంపట్నం జులై 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన...
Read More...
Local News 

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు   జగిత్యాల జులై 25( ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏట నిర్వహిస్తున్నట్లుగా శుక్రవారం శ్రావణమాసం అభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి .వైదిక క్రతువులు అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ .జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహించారు. ఉదయము స్వామివారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులు. నారాయణ ఉపనిషత్తు . మన్యుసూక్తము,...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ  - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు వేములవాడ అమ్మవార్లకు బోనాలు -ప్రముఖ మెజీషియన్ సామల వేణు    సికింద్రాబాద్  జూలై 25 (ప్రజా మంటలు):: :బీసీల ఐక్యత బలంగా ఉండడానికి తెలంగాణ మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భారీగా కార్లు,బస్సుల ర్యాలీగా వెళ్ళి వేములవాడ అమ్మవార్లకు బోనాలు సమర్పించనున్నట్లు ప్రముఖ మెజిషీయన్, మున్నూరు కాపు రాష్ర్ట నాయకులు  సామల వేణు అన్నారు. తెలంగాణ మున్నూరు...
Read More...
Local News 

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జులై 25 ( ప్రజా మంటలు) పట్టణ 23 24 25 వార్డులలో 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ.... పచ్చదనం పరిశుభ్రత లో జగిత్యాల పట్టణం దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలనీ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి...
Read More...