ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి
సికింద్రాబాద్ జూలై 09 (ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్ లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం శ్రీసాయి బాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో సద్గురు డాక్టర్ సాయి కుమార్ జీ భక్తులకు శ్రీసాయి దివ్య లీలలపై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. పూజల్లో ఆలయ ఉత్తరాధికారి శ్రీకీర్తిమా పాల్గొన్నారు.
నేడు గురుపౌర్ణమి.....
నేడు గురుపౌర్ణమి సందర్బంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురుపౌర్ణమి సందర్బంగా ఆలయంలో శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతిసేవ, మహామృత్యుంజయ హోమం నిర్వహిస్తారు. సాయంత్రం భక్తుల సత్సంగ్ ఉంటుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
