రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది
On
సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):
ఎలివెటెడ్ కారిడర్ విషయంలో 303 కోట్ల రుపాయలు తీసుకరావడంలో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని..ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీఈటల రాజేందర్ కృషితో పాటు సైనికులుగా తమ ప్రయత్నం ఉందని కంటోన్మెంట్ బోర్డు నామినేట్ మాజీ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రం ఖాతా లో జమ అయ్యే సొమ్మును ,కేంద్ర రక్షణ శాఖమంత్రిని మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ఎంపీ ఈటల రాజేందర్ లు ఒప్పించడం వలనే తిరిగి కంటోన్మెంట్ అభివృద్దికి కేటాయించారని, ఇది బీజేపీ పార్టీ పనితనం అంటూ రామకృష్ణ పేర్కొన్నారు. ఇది తమ విజయం అని చెప్పుకునే పార్టీ లు దమ్ముంటే ఆర్మీ సర్వీస్ చార్జీలు తీసుకరావడానికి కష్టపడాలని, అంతే కాని తమ విజయం అని చెప్పుకోవడం అవివేకం అంటూ ఆయన విమర్శించారు. సమావేశంలో కంటోన్మెంట్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
––
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది
Published On
By From our Reporter

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు
Published On
By From our Reporter

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
Published On
By From our Reporter

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి
Published On
By From our Reporter

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.
Published On
By From our Reporter

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ
Published On
By Kasireddy Adireddy

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ
Published On
By From our Reporter

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ
Published On
By From our Reporter

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు
Published On
By From our Reporter

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం
Published On
By From our Reporter

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
