ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

On
ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

 -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి 

(చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్)

హైదరాబాద్ జూలై 05:

తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలని కోరారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జన సమితి నేతలు చర్చించారు.  

ఉద్యమకారులు, నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లారు.ప్రజా సమస్యల పరిష్కారానికి జనసమితి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. 


స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ జన సమితి కి తప్పకుండా  అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 

ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు సయ్యద్ బద్రుద్దీన్, అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్ రావు, కుంట్ల ధర్మార్జున్, బైరి రమేష్, పల్లె వినయ్ కుమార్, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...
Local News  State News 

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్‌‌ సంతాపం సిరిసిల్ల జూలై 05: సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల  రిపోర్టర్  ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి  పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి...
Read More...
Local News  State News 

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు   -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి   (చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్) హైదరాబాద్ జూలై 05: తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు. రాబోయే...
Read More...
Local News 

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ మాస బోనాల జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దాదాపు 2వేల5వందల  కిలోల వివిధ కూరగాయలతో అమ్మవారి ఆలయమంతా అలంకరణ చేసినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల అలంకరణతో ఆలయం కొత్తరూపం సంతరించుకుంది. ఈ...
Read More...
Local News 

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

 పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో శుక్రవారం శ్రీసాయి సప్తాహం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే  ఈ ఉత్సవ వేడుకల్లో మొదటి రోజున సాయిబాబా సన్నిధిలో ఉదయం శ్రీసాయి పంచఫలరసాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీసాయి లక్ష్మీ గణపతి సేవ...
Read More...
Local News 

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు.. సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) : ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది....
Read More...
Local News 

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన -గాంధీ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి మూడు రోజుల శిక్షణ శిభిరం సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లోని ఎన్ఎంసీ( నేషనల్ మెడికల్ కమిషన్) ఆధ్వర్యంలో  గాంధీమెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ కి బేసిక్ కోర్సు ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2025 ఐదవ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్...
Read More...
Local News 

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత జగిత్యాల జూలై 4 ( ప్రజా మంటలు) కోరుట్ల ఎస్.ఐ  గా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
Read More...
Local News 

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం మెట్ పల్లి జూలై 4 (ప్రజా మంటలు) ప్రస్తుత వర్షా కాలంలో బ్రేక్ డౌన్ తదితర సందర్భాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సత్వరం స్పందించి మరమ్మతులు చేపట్టక విద్యుత్ పునరుద్ధరణ సకాలంలో చేయకపోతే కఠినమైన చర్యలు తప్పవని జగిత్యాల జిల్లాఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం పేర్కొన్నారు. మెటుపల్లి లో నిర్వహించిన డివిజన్...
Read More...
Local News 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు  జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు..   ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ...
Read More...