కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి జూలై 07 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలం లోని రంగధామునిపల్లె 
 కాలభైరవ దేవాలయంలో  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్  భక్తిశ్రద్ధలతో వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు.ఆలయ సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి, స్వామివారి మెమొంటో అందజేశారు.

అనంతరం వనమోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ ఛైర్మన్ పుర పాటి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఏపీవో అనిల్, పంచాయతీ కార్యదర్శి, కాశ గంగాధర్ రాపల్లి గంగన్న, జెల్లా అనిల్, పెద్దూరు శంకరయ్య ,పస్తాం నారాయణ, పెద్దూరు మహేష్, వెంకటేష్ గౌడ్, హరి కిరణ్, ,నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్  .మెట్ పల్లి జులై 7 ( ప్రజా మంటలు) మెట్ పల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  ఆకస్మిక తనిఖీ చేశారు.. పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు..   పాఠశాల విద్యార్థులు హాజరు వివరాలు తెలుసుకున్నారు.   విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన సీజనల్...
Read More...
Local News 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్    మేడిపల్లి/ భీమారం జులై 7 (ప్రజా మంటలు)   పలు అభివృధి నిర్మాణాల సీసీ రోడ్స్ డబుల్ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , తో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం...
Read More...
Local News 

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం   జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని పద్మశాలి కిట్టి పార్టీ సభ్యులు స్థానిక ఉమా శంకర్ గార్డెన్స్ లో మెహందీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో అలరించారు. అనంతరం అల్పాహారంతో కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు.
Read More...
Local News 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్          జగిత్యాల జులై 7 ( ప్రజా మంటలు)జిల్లా లో జరుగు రోడ్డు ప్రమాదాల నివారణకు    జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  , అదనపు కలెక్టర్ లత  ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత  కమిటీ సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎస్పీ   మాట్లాడుతూ ...  రోడ్డు ప్రమాదాల నివారణకు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 7 (ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది   అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో...
Read More...
Local News  State News 

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలి కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ జూలై 07: ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయని,విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని,కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని. క్రమేణ వృత్తి...
Read More...
Local News 

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి జూలై 07 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రంగధామునిపల్లె   కాలభైరవ దేవాలయంలో  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్  భక్తిశ్రద్ధలతో వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు.ఆలయ సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి, స్వామివారి మెమొంటో అందజేశారు. అనంతరం వనమోత్సవం సందర్భంగా మొక్కలు...
Read More...
Local News 

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం 

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ  ఆవిర్భావ దినోత్సవం  గొల్లపల్లి జూలై 07 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి లోఎమ్మార్పీస్ ఆవిర్భావ దినోత్సవం  పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కానుక నవీన్ .అంబేద్కర్ అధ్యక్షులు కళ్లపెల్లి హరీష్ అధ్వర్యంలో జెండా  ఆవిష్కరించారు  ఈ కార్యక్రమంలో నక్క గంగరాజు మారంపల్లి అర్జున్ మారంపెల్లి మల్లయ్య  హరీష్ చిర్ర దుబ్బయ్య మారంపెల్లి రఘు జెరుపోతుల మహేష్...
Read More...
Local News 

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు జగిత్యాల జులై 6 ( ప్రజా మంటలు)అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన హస్నాబాద్ గ్రామ యూత్ నాయకులు.
Read More...
Local News  State News 

మానవత్వం మరిచిన పిన్ని మమత

 మానవత్వం మరిచిన పిన్ని మమత కోరుట్లలో హృదయ విదారక ఘటన     కోరుట్ల జూలై 07: ఇటీవల కోట్లలో చోటుచేసుకున్న చిన్నారి హత్య కేసు, జిల్లాను విషాదంలో ముంచింది. కేవలం ఐదు సంవత్సరాల చిన్నారి హితీక్షను ఆమె సొంత "పిన్ని మమత" అత్యంత క్రూరంగా హతమార్చిన దృశ్యం, ప్రతి మనిషి హృదయాన్ని కలిచివేసింది. పోలీసులు ఈ కేసును, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా...
Read More...
Local News 

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.      జగిత్యాల జులై 6( ప్రజా మంటలు)  పట్టణ మార్కండేయ ఆలయం లో ఎమ్మెల్యే  డా.సంజయ్ కుమార్  పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు .   విద్యానగర్ రామాలయంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.   జగిత్యాల పట్టణ గీతా భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్, రోటరీ క్లబ్...
Read More...
Local News 

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం 

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం  జగిత్యాల జులై 6 (ప్రజా మంటలు)  జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయము లో  హనుమాన్ చాలీసా భక్త బృందం మహిళలచే దీపాలంకరణ చేశారు. అనంతరం సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అంతకముందు సంఘనపట్ల నరేందర్ శర్మచే సంకల్పం నిర్వహించి వైదిక కార్యక్రమాన్ని...
Read More...