వర్ష కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  కేంద్రంలో టిబి ముక్త్ భారత్ కార్యక్రమం.

On
వర్ష కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  కేంద్రంలో టిబి ముక్త్ భారత్ కార్యక్రమం.

వైద్యాధికారి డా.అనిల్ కుమార్ .

 ఇబ్రహీంపట్నం జూన్ 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):

  ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏ ఏ ఎం వర్ష కొండ కేంద్రంలో టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా  ఆక్టివ్ కేస్(T.B) డిటెక్షన్ (తెమడపరీక్ష) క్యాంపును నిర్వహించారు. ఇందులో 11మంది నుండి క్షయ అనుమానిత లక్షణాలు గల వారి తెమడ పరీక్ష నమూనాలను సేకరించి ట్రూ నాట్,మెట్ పెల్లి పరీక్షకు పంపించడం జరిగింది. 
     

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో    సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్( ఎస్ టి ఎస్) ఆంజనేయులు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను వివరిస్తూ రెండు వారాల పైబడి దగ్గు, సాయంత్రం పూట జ్వరము, ఆకలి మందగించడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారిని  ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లయితే తెమడ పరీక్షలో క్షయ నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి నుండి  డాట్స్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు.
 నిక్షయ్ పోషణ్ యోజన గూర్చి వివరించారు. అలాగే క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి పౌష్టిక ఆహారం కొరకు సహాయం అందించడానికి నిక్షయ మిత్ర ప్రాముఖ్యత గురించి   గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని అన్నారు.
    ఈ కార్యక్రమంలో  సి హెచ్ ఓ విజయభాస్కర్, సి హెచ్ ఓ శైజాద్ సుల్తానా, ఎం ఎల్ హెచ్ పి మాధవి, హెచ్ ఇ ఓ కృపాకర్, ఏ ఎన్ ఎం భవాని  మరియు ఆషాలు   కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం జగిత్యాల  జులై 17: సీనియర్ సిటీజేన్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,సీనియర్ సిటీజేన్స్,వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు తెలంగాణ ఆల్  సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా  ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.గురువారం ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి...
Read More...
Local News  Crime 

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..?? గొల్లపల్లి జూలై 17 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలో కోటిలింగాలకు వెళ్ళే రోడ్డు లోని పాత వైన్స్ వెనకాల  యువకుడి  మృత దేహం లభ్యం...ఒంటిపై తీవ్ర గాయాలు..?? మరణించిన యువకుడు కిషన్ రావుపేట కు చెందిన సల్లూరి మల్లేష్(35)గా గుర్తింపు..?? ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు..మృతికి గల కారణాలు తెలియరాలేదు.మృతుని దేహం పది...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్     జగిత్యాల జూలై 17(ప్రజా మంటలు)   జిల్లా  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీనివాస్ రావు కి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.... ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ భాద్యులు గండ్ర రాజేందర్ రావు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్  ఆధ్వర్యంలో అధ్యక్షులు...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు జగిత్యాల జూలై 17(ప్రజా మంటలు)ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న గోరింటాకు మొక్కల నుండి గోరింటాకు సేకరించి విద్యార్థినిలు దాన్ని మెత్తగా రుబ్బి చేతులకు అలంకరించుకున్నారు .ఈ సంబరాలు ఎన్ఎస్ఎస్ మరియు హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ చంద్రయ్య మాట్లాడుతూ అనాదిగా అన్ని మతాలవారు గోరింటాకును ఏదో ఒక...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's cartoon 
Read More...
Local News  State News 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత  నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల.ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు - తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,కమీషన్ల కోసమే కడుతున్నారు - ఎమ్మెల్సీ,...
Read More...
Local News 

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు - పద్మారావునగర్ లో 10 కేసుల నమోదు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): ఇక నుంచి రాత్రి పూట ఒక్కటే కాకుండా రోజులో ఏసమయంలో నైనా రహదారులపై డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం  పద్మారావునగర్ చౌరస్తా వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి, 35...
Read More...
Today's Cartoon 

ఈరోజు కార్టూన్

ఈరోజు కార్టూన్
Read More...
Local News  State News 

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస ఆసిఫాబాద్ జూలై 16:బుధవారం రోజున  కేంద్ర రోడ్లు,రహదారులు మరియు కార్పోరేట్ అఫైర్స్  శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా  ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన, స్థానిక పాఠశాల విద్యార్థులచే రాయబడిన చిల్డ్రన్స్ బుక్ "యంగ్ మైండ్స్ టైంలెస్ టేల్స్ " ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకంలోని కథలకు బొమ్మలు మరియు పుస్తక ముఖచిత్రం వేసినందుకు...
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్   సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) 32వ యాన్వేల్ జనరల్ మీటింగ్(ఏజీఎం) ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ లోని నిమంత్రన్ బొంకెట్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి సికింద్రాబాద్ పరిధిలోని ఎలక్ట్రికల్ ట్రేడర్స్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈసందర్బంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కొత్తగా ఎన్నికైన మెంబర్లు లలిత్ సోలంకి,...
Read More...
Local News 

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు) : దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడంతో పేదలైన బీసీ కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని బీజేపీ  రజక సెల్ రాష్ర్ట కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరీ పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకొని...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు    జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని  బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.   ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు కొక్కు *ముస్లిం...
Read More...