అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్
సికింద్రాబాద్, జూలై 14 (ప్రజామంటలు):
హైదరాబాద్ సైదాబాద్ లోని అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం కమ్యూనిటీ మస్జీద్ లో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా రక్తదానం చేశారు. 1889 లో హజ్రత్ మీర్జా గులాం అహ్మాద్ స్థాపించిన ఈ కమ్యూనిటీ లో వరసగా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈసందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ..తమ కమ్యూనిటీ ప్రధాన కార్యాలయం పంజాబ్ రాష్ర్టంలోని ఖాదియాన్ లో ఉందన్నారు. మానవత్వం, పరమత సహనం,ఇస్లాం మతంలోని మూల సూత్రాలలో ఒకటిగా భావించి, అహింసను తాము ఖండిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ మర్యం అజీమ్,డాక్టర్లు డా.అయేషా అహ్మాద్, మానవ హక్కుల ప్రతినిధులు డా. భూపేందర్ కౌర్,తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించిన ఆర్గనైజర్స్ ను పలువురు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
