రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం నడిపితే ఇకపై  కేసులులే సిహెచ్ ఎస్సై సతీష్

On
రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం నడిపితే ఇకపై  కేసులులే సిహెచ్ ఎస్సై సతీష్

ద్విచక్ర వాహనాలు సరైన డాక్యుమెంట్స్  నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 11 వాహనాలను సీజ్


గొల్లపల్లి జూన్ 19 (ప్రజా మంటలు):

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్  లేని ద్విచక్ర వాహనాలను, గుర్తించి,  వాటిని సీజ్ చేశారు రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి వాటిని  నెంబర్ ప్లేట్లను బిగించిన అనంతరం వాహనాలను వదిలిపెట్టారు.


ఈ సందర్భంగా గొల్లపల్లి ఎస్ఐ మాట్లాడుతూ అసాంఘిక శక్తులను ,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు , నేరాల అదుపు చేయడానికి  తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే  పోలీసుల లక్షమని తెలిపారు.

మండలంలో ఎవరైనా  అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని  లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేయాలని వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు ఎస్సై సిహెచ్ సతీష్ తెలిపారు

Tags

More News...

Local News  State News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం సికింద్రాబాద్,  జూలై 16 (ప్రజా మంటలు):   కాలిఫోర్నియా లో ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించే యుఎస్ఏ  తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లను ప్రతినిధులు ఆహ్వానించారు.  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి
Read More...
Local News 

మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్

మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్   బాధ్యులు, సభ్యులుమెట్ పల్లి జులై16(ప్రజా మంటలు) మెట్ పల్లి తహసీల్దార్, గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎన్. నీతా ని మర్యాద పూర్వకంగా కలిసి హార్ధిక శుభాకాంక్షలు తెల్పిన జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శిలు   కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు గాలిపెల్లి ఆనంద్ కుమార్, ప్రధాన...
Read More...
Local News 

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని మంగళవారం సాయంత్రం  రాపల్లె గ్రామ శివారుణ పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను నుండి వద్ద 4 సెల్ ఫోన్లను నాలుగు బైకులను నగదు నాలుగువేల రూపాయలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...
Local News 

మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల   పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల   పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్ గొల్లపల్లి జూలై 15  (ప్రజా మంటలు):   గొల్లపల్లి  మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా  పూలే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్   ఆకస్మికంగా తనిఖీ చేసి బాలిక గురుకుల పాఠశాలలో పరిశీలించి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశించారు.  తప్పనిసరిగా పాఠశాల ఆవరణంలో  పిచ్చి మొక్కలు తొలగించాలని, పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా    జిల్లా...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన  జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు 

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన  జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు     జగిత్యాల జులై 15 ( ప్రజా మంటలు)జిల్లా జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యూ జే) నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జంబి హనుమన్ ఆలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను ఆలయ ఛైర్మన్ బైరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి...
Read More...
Local News 

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్ రాయికల్ జులై 15 (ప్రజా మంటలు) ఇటిక్యాల గ్రామానికి చెందిన అసం లక్ష్మణ్ (వయస్సు: 52)  ప్లేట్లెట్ల సంఖ్య  13,000 కి పడిపోవడంతో, అత్యవసరంగా ప్లేట్లెట్లు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే,  క్యూ ఆర్ టిలో పనిచేస్తున కానిస్టేబుల్  రాజ్ కుమార్ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుతూ ప్లేట్లెట్లు దానం చేశారు. అత్యవసర...
Read More...
Local News 

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు):     గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆయిల్ పామ్ తోటల సాగు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా రైతు బుర్రవేణి తిరుపతి  క్షేత్రంలో  6 ఎకరాలలో కలెక్టర్  ఆయిల్ పామ్  మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి   ఈ...
Read More...
Local News 

తల్లిని ఇంట్లోంచి  గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

తల్లిని ఇంట్లోంచి  గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు   జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు): కొడుకులు,కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని  సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను ఆశ్రయించింది.ఆయన సాయంతో ఆర్డీవో మధుసూదన్ కు మంగళవారం  ఫిర్యాదు చేసింది. కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా...
Read More...
Local News 

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సికింద్రాబాద్ జూలై 15 (ప్రజామంటలు) : దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల హాస్టల్ లో దారుణం జరిగింది. - ముదిగొండ ఎస్ టి బాలికల హాస్టల్ లో కల్తీ ఆహరం తిని 30 మంది పిల్లలు అనారోగ్యం పాలైయ్యారు - వాంతులు విరేచనాలతో...
Read More...
Local News 

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్ సికింద్రాబాద్, జూలై 14 (ప్రజామంటలు): హైదరాబాద్ సైదాబాద్ లోని అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం  కమ్యూనిటీ మస్జీద్ లో రక్తదాన శిభిరాన్ని  నిర్వహించారు. కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు  పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా రక్తదానం చేశారు. 1889 లో హజ్రత్ మీర్జా గులాం అహ్మాద్ స్థాపించిన ఈ కమ్యూనిటీ లో వరసగా సామాజిక...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. 

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.  జగిత్యాల జులై 14 ( ప్రజా మంటలు) జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్య వర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించిన టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం...
Read More...