ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్
జగిత్యాల జులై 11(ప్రజా మంటలు)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు..
శుక్రవారం అర్బన్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఆ సంఘ సభ్యత్వాన్ని నిర్వహించి మాట్లాడారు.. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు సుశిక్షితమైన ఉపాధ్యాయులతో చక్కని వసతులతో అందరికీ అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య , సంస్కారం లభిస్తుందన్నారు.
విద్యార్థిని అన్ని రంగాల్లో ఆటలు పాటలు మానసిక స్థాయిలో అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోని జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అదునాతన పద్ధతులను కంప్యూటర్ ఆధారిత విద్య ఏఐ ఆధారిత విద్య సైన్స్ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్లను ప్రవేశపెట్టి క్రీడా సామాగ్రిని అందజేసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి బోధనకు సిద్ధం చేసిందన్నారు..
ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్య అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనిచ్చి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు ప్రవీణ్ రావ్ రాజేందర్ తదిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
