మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

On
 మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

మెటుపల్లి జూలై 04 (ప్రజా మంటలు):

తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డికొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్నం లో, ఆయన విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జనం పాల్గొని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్, కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ట్యాంక్ బండ్ పైన దొడ్డికొమురయ్య విగ్రహాన్ని నెలకొల్పకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణం అని వెంటనే దొడ్డికొమురయ్య విగ్రహం టు పాటు అమరవీరుల విగ్రహాల్ని వెంటనే నెలకొల్పాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో దొడ్డికొమురయ్య విగ్రహానికి పూల మాలల్తో నివాళులర్పించిన అనతరం తుల గంగవ్వ మేమోరియా ట్రస్ట్ అధ్యక్షులు, సామాజికవేత్త, న్యాయవాది తుల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు తొలిదశ మలిదశ ఉద్యమాలకు తెలంగాణన రాష్ట్ర సాధనలో వారి స్పూర్తి తోనే తెగింపు పోరాట లతోనే రాష్ట్ర ఏర్పాటు జర్గిందని గుర్తు చేస్తూ నివాళులర్పించారు. మెట్పల్లి పట్టణం లో మున్సిపల్ వారు నిర్మించే పార్క్ కు దొడ్డి కొమురయ్య పార్క్ గా నామకరణం చేయాలని, దీనికోసం పార్టీలకుఅతీతంగా నాయకులంతా కృషి చేయాలని జయంతి కార్యక్రమాన్ని పార్క్ లో జరపాలని కోరారు.

IMG-20250704-WA0008ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కునగోవర్దన్, ఐ ఎం ఎ అధ్యక్షులు డా. గంగాసాగర్, మాజీ సర్పంచ ఇల్లెందుల శ్రీనివాస్ న్యాయవాదులు శ్రీ మగ్గిడి వెంకటనర్సయ్య, వంగ వేణు, చైతన్య లతో పాటు కుత్బుద్దున్, పలువురు పట్టణ కౌన్సిలర్స్  పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

Tags

More News...

Local News 

మాజీ ముఖ్యమంత్రి కీ"శ     కె. రోశయ్య  జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మాజీ ముఖ్యమంత్రి కీ జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  కె. రోశయ్య  జయంతి సందర్భంగా  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రోశయ్య  చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్  పూలమాలవేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్య మంత్రిగా,ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి...
Read More...
Local News 

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జగిత్యాల / గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు,  డి.ఎస్.పి రఘు చందర్ సూచనలతో, జగిత్యాల పట్టణంలో నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద 50...
Read More...
Local News 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్  జగిత్యాల జూలై 04 (ప్రజా మంటలు); సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనంతుల రవీందర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ' ఫిజికల్ పర్ఫామెన్స్ ఆఫ్ ఎలైట్ కోకో ప్లేయర్స్ ఇన్ తెలంగాణ' పై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి  డాక్టరేట్ పట్టా పొందారు.  ఈ సందర్భంగా 
Read More...
Local News 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబురాల్లో ముఖ్యతిధిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ సుంకే రవి తదనంతరం...
Read More...
Local News 

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున  ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనంతరం...
Read More...
Local News 

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు   ఇబ్రహీంపట్నం జులై 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు .ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేశారు . కార్యక్రమంలో  ఎస్సీ సెల్...
Read More...
Local News  State News 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు. 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు.  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): బి డబ్ల్యు .ఐ, సంస్థ ద్వారా అంతర్జాతీయ వలస కార్మికుల సదస్సులో ఇండోనేషియా, పిలిపిని, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, కతర్ ,బెహరాన్, క్రోసియా, దేశాలు పాల్గొన్నవి,  మొదటగా బి డబ్ల్యు, ఐ, ఏషియన్ ఇన్చార్జి రాజీవ్ శర్మ  ఆసియన్ కార్మికుల హక్కుల తరఫున మాట్లాడగా,గల్ఫ్ దేశాల 
Read More...
Local News 

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు):  ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని...
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ను గురువారం నిర్వహించారు, సికింద్రాబాద్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా కేవలం క్లాత్ బ్యాగులను వాడాలని కోరారు.ప్లాస్టిక్...
Read More...
Local News 

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

 మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి మెటుపల్లి జూలై 04 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డికొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్నం లో, ఆయన విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జనం పాల్గొని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్, కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ట్యాంక్ బండ్...
Read More...
Local News 

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో...
Read More...
Opinion 

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసానికి వెలుగునివ్విన బి.వి. పట్టాభిరామ్ మృతి    (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు ...9440595494) ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వి పట్టాభిరామ్ మంగళ వారం గుండె పోటుతో మృతి చెందడంతో ఒక గొప్ప అపూర్వ అపురూప కళాకారుడిని తెలుగు కళామతల్లి కోల్పోయింది. బి.వి. పట్టాభిరామ్ (భావరాజు...
Read More...