బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం
సికింద్రాబాద్, మే 23 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో ఒకే కుటుంబం లో నలుగురు అదృశ్యం కావడం కలకలం రెపింది. తల్లి తో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఫ్యామిలి మెంబర్స్ బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బృందావన్ కాలనీలో భార్యభర్తలు చెంచయ్య అనిత లు నివాసం ఉంటున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాగా..గత కోద్ది రోజుల క్రితం మరో మహిళతో భర్త చెంచయ్య అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఇంట్లో గోడవ జరిగింది. ఆ తరువాత తన కుటుంబసభ్యులకు అనిత ఫోన్ చెసి లాయర్ నెంబర్ కావాలని అడగింది. ఆ మరుసటి రోజు అనిత తో పాటు ముగ్గురు పిల్లలు కనిపించడం లేదంటూ వారి కుటుంబసభ్యులకు చెంచయ్య సమాచారం ఇచ్చాడు. ఈ విషయం పై అనిత కుటుంబసభ్యులు బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

జగిత్యాల పురపాలక కార్యాలయములో రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి
