అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల రూరల్ మే 23( ప్రజా మంటలు)
మండలంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో మరియు కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,రైతులు అధైర్య పడవద్దు అని,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకున్నాం అని,అధికారులతో మాట్లాడానని తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
తడిసిన ధాన్యం కొనుగోలు విషయం పై కలెక్టర్ ,అదనపు కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రికార్డ్ స్థాయిలో 60లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు.
వడ్ల కొనుగోలు లో హమాలీల కొరత కూడా కొంత ఆలస్యం కావడం కారణమన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం వల్ల కూడా నష్టం జరిగింది.
ప్రకృతి వైపరీత్యం ను ఎవరు ఆపలేరు.
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం
చల్గల్ లో 1444 క్వింటాళ్ల సన్న వడ్ల ను కొనుగోలు చే శామన్నారు
పేద సన్న కారు రైతులకు రైతు భరోసా అమలు చేయటం జరిగిందనీ
కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయటం జరిగిందన్నారు.
అకాల వర్షాలు ఉన్న నేపధ్యం లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.
ప్రభుత్వ పరంగా అండగా ఉంటా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మర్వో శ్రీనివాస్,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,మల్లారెడ్డి,మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ లు దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,పెండెం రాములు,బాల ముకుందం,కోల శ్రీనివాస్,శేఖర్ గౌడ్,
గంగారెడ్డి,పురిపాటి రాజిరెడ్డి,బోనగిరి నారాయణ, సి ఈఓ వేణు, మల్లేష్,కొప్పుమహేష్,వెంకటేష్,అధికారులు,రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

జగిత్యాల పురపాలక కార్యాలయములో రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి
