అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల రూరల్ మే 23( ప్రజా మంటలు)
మండలంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో మరియు కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,రైతులు అధైర్య పడవద్దు అని,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకున్నాం అని,అధికారులతో మాట్లాడానని తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
తడిసిన ధాన్యం కొనుగోలు విషయం పై కలెక్టర్ ,అదనపు కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రికార్డ్ స్థాయిలో 60లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు.
వడ్ల కొనుగోలు లో హమాలీల కొరత కూడా కొంత ఆలస్యం కావడం కారణమన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం వల్ల కూడా నష్టం జరిగింది.
ప్రకృతి వైపరీత్యం ను ఎవరు ఆపలేరు.
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం
చల్గల్ లో 1444 క్వింటాళ్ల సన్న వడ్ల ను కొనుగోలు చే శామన్నారు
పేద సన్న కారు రైతులకు రైతు భరోసా అమలు చేయటం జరిగిందనీ
కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయటం జరిగిందన్నారు.
అకాల వర్షాలు ఉన్న నేపధ్యం లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.
ప్రభుత్వ పరంగా అండగా ఉంటా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మర్వో శ్రీనివాస్,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,మల్లారెడ్డి,మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ లు దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,పెండెం రాములు,బాల ముకుందం,కోల శ్రీనివాస్,శేఖర్ గౌడ్,
గంగారెడ్డి,పురిపాటి రాజిరెడ్డి,బోనగిరి నారాయణ, సి ఈఓ వేణు, మల్లేష్,కొప్పుమహేష్,వెంకటేష్,అధికారులు,రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
