వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా విద్యాధికారి రాము నాయక్
గొల్లపల్లి మే 23 (ప్రజా మంటలు):
ఉపాధ్యాయ వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ ,రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు .శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవరోజు వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతుల కార్యక్రమాలను రాష్ట్ర పరిశీలకులతో కలిసి పరిశీలించారు .ఈ సందర్భంగా వృత్తి విద్యా నైపుణ్యతను మెరుగుపరచుకొనేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విధిగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యక్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆచరణలో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి అన్నారు . వృత్తి విద్య నైపుణ్యతను పెంపొందించుకోవడానికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈ ఓ జమునా దేవి, రాజేష్,సిఆర్పీలు రాజేందర్ ,ప్రభాకర్ ,లచ్చయ్య మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో కలకలం - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

జగిత్యాల పురపాలక కార్యాలయములో రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు
