మానవ సేవే మాధవ సేవ - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
మానవ సేవే మాధవ సేవ - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 20:


మానవ సేవే మాధవ సేవ అని, ఆపద్బాంధవులను ఆదుకోవడం కన్నా, ఉత్తమమైన సేవలు ఉండవని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 
ధర్మపురి పట్టణ కేంద్రంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రజల సౌకర్యార్థం మంథనికి చెందిన గట్టు నారాయణ గురూజీ చొరవతో,  సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సంస్థ వారి సౌజన్యంతో,  బ్రాహ్మణ సంఘం, గాయత్రి నిత్య అన్నదాన సత్రం, అన్నపూర్ణ సేవాసమితి, సంయుక్త నిర్వహణలో నూతన ఆపత్కాల వాహన (అంబులెన్స్) సేవలను ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంఛనంగా నారికేళ ఫల సమర్పణతో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... ధర్మపురి క్షేత్రంలో అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు కోసం ఇప్పటిదాకా అంబులెన్స్ సౌకర్యం అంతగా లేదని, మంథని సీతారామ సేవా
సదన్ వారి సౌజన్యంతో, బ్రాహ్మణ సంఘం,  గాయత్రి నిత్య అన్నదాన సత్రం, అన్నపూర్ణ సేవాసమితి నిర్వహణలో నూతనంగా అంబులెన్స్ సౌకర్యం ప్రారంభించడం ముదావహమని, మూడు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను అభినందిస్తున్నామని అన్నారు. సదరు సేవలకు తన వంతు పూర్తి సహకారం అందించ గల నన్నారు. ధర్మపురి క్షేత్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్న క్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించామని, త్వరలో ఉన్నత స్థాయి అధికారులతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, 
ఆలయ అర్చకులు, అధికారుల సూచనల మేరకు స్వామి వారి కళ్యాణాన్ని మొదటి సారి  దేవస్థాన బయట నిర్వహించడం జరిగిందనీ, గోదావరిలో సివరాజ్ నీరు కలవకుండా సివరెజ్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటామని, ధర్మపురి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
 కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం, అన్నపూర్ణ సేవా సంస్థ, గాయత్రి నిత్యాన్న దాన సత్రం అధ్యక్ష కార్యదర్శులు  కొరిడే దత్తాత్రి, దినేష్ ఇందారపు రామన్న, నందగిరి గిరిధర్,  సంగనభట్ల నరేందర్, కరీంనగర్ డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ 
సంగి సత్యమ్మ, గాజు భాస్కర్, విజయలక్ష్మి, నాగలక్ష్మి, సంతోషి , అరుణ, సౌజన్య, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 14 ( ప్రజామంటలు): జనహిత సేవా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు బొలక్ ఫూర్ లోని శిక్షణ కేంద్రంలో ఏసీ, ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్ల రిపేరింగ్ గురించి 30 రోజుల పాటు 18 ఏండ్ల వయస్సు నిండిన...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494)ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్టు ఫోటోలు, వీడియోలు ఇటీవలి కాలంలో అడ్డూ అదుపూ లేకుండా సామాజిక మాధ్యమాల్లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి. నిత్య  నిజరూప దర్శనంఫోటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు హేతువు...
Read More...
State News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ  (రామ కిష్టయ్య సంగన భట్ల)యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు...
Read More...
Local News 

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఐపీ బిల్డింగ్ వెనుక అనారోగ్యంతో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి...
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ  గుర్తుతెలియని వ్యక్తి మృతి    సికింద్రాబాద్, మే 14 (ప్రజా మంటలు):: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఆవరణలో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (55-60 ఏండ్ల వయసు)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు డాక్టర్లు...
Read More...
Local News 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ 

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు  భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి  రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ వేములవాడ మే 14 ( ప్రజా మంటలు)    దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదని భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధిగా భావించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు బుధవారం మా ప్రతినిధితో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఐదు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి .కాగా మంగళవారం బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించారు....
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు  *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం                                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్  తమ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి గోవింద పల్లె చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు . బసంత్ ఠాకూర్ , తండ్రి: బల్ సింగ్ వయస్సు: 29...
Read More...
Local News 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్... 

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...  జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేసి జైలు కు తరలించిన జగిత్యాల పట్టణ పోలీసులు                     జగిత్యాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో సోమవారం రాత్రి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్...
Read More...
Local News 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి 

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 13 (ప్రజా మంటలు)    ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు సలహాల కోసం బుధవారం 14వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం పేరిట కార్యక్రమం జరుగును .    ఈ అవకాశాన్ని జిల్లా ప్రయాణికులు వినియోగించుకోవాలని సమస్యలు సలహాల కొరకు 99 59...
Read More...
Local News 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి  సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ 

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో  జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి   సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి. చిన్నారెడ్డి హామీ                                      సిరిసిల్ల రాజేంద్ర శర్మ హైదరాబాద్ మే 13(ప్రజా మంటలు)    యూఏఈ దేశంలోని దుబాయిలో జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ (27) అనే...
Read More...
Local News 

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు...  కలెక్టర్ సత్య ప్రసాద్

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు...  కలెక్టర్ సత్య ప్రసాద్                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ        మెట్ పెల్లి /ఇబ్రహీం పట్నం 13(ప్రజా మంటలు)    జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని,  కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా  కొనుగోలు చేయాలని  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.  మంగళవారం  రోజున మెట్పల్లి మండలం ఆర పేట గ్రామం. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామం. మల్లాపూర్...
Read More...