అంబేద్కర్ భవనాన్ని నిర్మించి,  లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తాం - విప్ లక్ష్మణ్ కుమార్ 

On
అంబేద్కర్ భవనాన్ని నిర్మించి,  లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తాం - విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 14:
ధర్మపురి పట్టణంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించి,  లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... భారత రాజ్యంగ నిర్మాత, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అధ్యాపకుడు, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని, జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ పని  చేశారని, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను ఆ మహనీయుడి మరణాంతరం' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనీ గుర్తు చేశారు.

IMG-20250414-WA0031
ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయిందని, ధర్మపురిలో అంబేద్కర్ భవనం కావాలని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే అనువైన స్థలాన్ని చూసి 20 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామని, అందులోనే ఒక లైబ్రరీనీ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన హైదరాబాద్ 12 మే (ప్రజా మంటలు): ప్రైవేట్ పాఠశాలలు & జూనియర్ కళాశాలలలో ఫీజు నియంత్రణ కోసం క్యాబినెట్ సబ్-కమిటీ ఈరోజు సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి TRSMA ప్రతినిధి బృందం పాల్గొన్నది. ఈ సమావేశానికి ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షత వహిస్తారు, ఆయన కమిటీ చైర్మన్ కూడా. సమావేశం యొక్క అజెండా:...
Read More...
Local News 

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.                                         జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడ లో సోమవారం రాత్రి  గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. పట్టణంలోని హనుమాన్ వాడ కు చెందిన పాదం మల్లేశం అతని సోదరుడు శేఖర్ కూతురు వితన్వి (18 నెలలు పాప) కు చాకెట్లు కొనివ్వడానికి తమ ఇంటి నుండి దుకాణానికి  బైక్ పై...
Read More...
Local News 

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు.   డిగ్రీ  పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ 

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు.    డిగ్రీ  పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి   జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే 12(ప్రజా మంటలు ) ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని తొలి జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.  డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలు దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం చేయాలనీ కోరుతూ బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరెట్...
Read More...
Local News 

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం  - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి గాంధీలో ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, మే12 (ప్రజామంటలు): ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా సోమవారం గాంధీ ఆసుపత్రిలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. ఆమె జయంతి సందర్భంగా కేకును కట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న విశేష సేవలు...
Read More...
Local News 

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన సికింద్రాబాద్,మే12 (ప్రజామంటలు): ఫైర్ యాక్సిడెంట్ల నివారణ, ముందు జాగ్రత్తలపై సికింద్రాబాద్ మహాంకాళి పోలీస్ స్టేషన్ పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా సోమవారం పీజీ రోడ్డు లోని ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం అవరణంలో అవగాహన కల్పించారు. ఈసందర్బంగా అధికారులు మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లు, వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానులకు పలు...
Read More...
Local News  State News 

 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా5వ మహాసభలను విజయ వంతం చేయండి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి  మాదన కుమార స్వామి (చుక్క గంగారెడ్డి)జగిత్యాల మే 12 (ప్రజా మంటలు):   ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్...
Read More...
Local News 

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్ 

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్     జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు) ప్రతి సోమవారం " విద్యుత్ ప్రజావాణి"  కార్యక్రమం నిర్వహిస్తున్నామని   జగిత్యాల సర్కిల్   సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్  స్పష్టం చేశారు .   విద్యుత్ వినియోగదారులందరికి మరింత  చేరువై వారి సమస్యల పరిష్కార  ధ్యేయంగా  ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం చేపట్టామని  వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని...
Read More...
Local News 

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసిన వెల్దుర్తి గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.  వెల్దుర్తి గ్రామంలో ఎల్లమ్మ గుడి సీసీ రోడ్డు మంజూరు చేయాలని, ఎల్లమ్మ గుడిలో వంటశాలకు షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,నాయకులు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల మే11 ( ప్రజా మంటలు ) :  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష.. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ & హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డీఎంఈ...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)    పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 16 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు                                          సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్  విజయవంతం అయిన సందర్భంగా దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్పస్వామి కి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలను ఆదివారం...
Read More...