పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి
గొల్లపల్లి ఎప్రిల్ 16 :(ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని తిరుమలాపూర్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాము లో ముఖ్య అతిధిగా మల్యాల సీడీపీఓ వీరలక్మి మాట్లాడుతూ 1000 రోజుల ప్రాముఖ్యత ను తెలియచేస్తు గర్భిణీలు పౌష్టిక ఆహారం, చిరు ధన్యలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటలు చేయటం పట్ల అవగాహనా కల్పించారు మరియు ప్రసవ అనంతరం తల్లి పాలు వీలైనంత త్వరగా పట్టించటం పట్ల అవగాహనా కల్పించటం మరియు ఆరు నెలల పిల్లలకు అనుబంధ ఆహారం అవ్వటం పట్ల అవగాహనా కల్పించటం అందరి కర్తవ్యమని కర్తవ్యమని కర్తవ్యమని ఆమె అన్నారు.
పిల్లల పెరుగుదల పర్యవేక్షణ గురించి తక్కువ బరువు గల పిల్లలకు 15రోజుల కు ఒక్క సారి ఫాలో ఆఫ్ గురించి అలాగే ఆరోగ్య పరీక్షల గురుంచి తల్లులకు అవగాహనా కల్పించటం తప్పనిసరి అన్నారు.ఈ కార్యక్రమం లో సూపెర వైజర్ జానకి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేసు వర్కర్ సామల రాజేశం ఏన్ మ్ ఆశ వర్కర్ అంగన్వాడీ టీచర్ లాల్ బీ తల్లులు పిల్లలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
