శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో లావణ్య వివాహానికి ఆర్థిక సహాయం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు)
శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి వారి ఆధ్వర్యములో సేవా కార్యక్రమములో ఒక భాగముగా ఆడపిల్లల పెండ్లి విషయములో. నిరుపేద.. తల్లిదండ్రులకు. అండగా నిలిచి. వివాహ.... కార్యక్రమములో కొంత ఆర్ధిక. సహాయమును. అందించుటకై.
ఈ స్వచ్ఛంద. సేవాసంస్థను.. నెలకొల్పినాము. ఇట్టి సేవా కార్యక్రమాలలో భాగంగా. తేది.14-04-2025
సోమవారం.రోజున. నిరుపేద
కుటుంబానికి. చెందిన...
ఎలగొండ.
నరసయ్య.లత
గార్ల. ఏకైక
పుత్రిక. చి.ల. సౌ. లావణ్య. వివాహం.
గ్రామం. బతికే పెల్లి మండలం. పెగడపల్లి.& జిల్లా. జగిత్యాల..వివాహము. చేస్తున్నందున. శ్రీ భక్త మార్కండేయ. యువజన. స్వచ్ఛంద. సేవా. సమితి. ద్వారా రూ॥ 10,000/- (అక్షరాల పదివేలు) ఆర్థిక. సహాయం. అందచేయడం. జరిగింది. గీతా సిల్క్ హౌజ్ అధినేత..... (కీllశేllకస్తూరి జగదీశ్వర్.) జ్ఞాపకార్ధము. వారి కుమారుడు.కస్తూరి. శశిధర్ పెండ్లిపట్టుచీరను. అందించడం... జరిగింది...
ఇట్టి. సేవకార్యక్రమంలో.
శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద సేవాసమితి.. అధ్యక్షులు.. చిలుకమారి. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు. కొక్కుల సుదర్శన్. అను మల్ల.
శ్రీనివాస్. (సంగీత)
ఆకు బత్తిని శ్రీనివాస్.
మానపురి శ్రీనివాస్.
కోమాకుల సుదర్శన్. వేముల శంకర్. (పోలాస) డైరెక్టర్ పద్మశాలి సేవా సంఘం .జోగ మల్లేశం. మాచర్ల శంకర్. భోగ రాజేశం.మల్లికార్జున్. తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
