అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)
*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ శ్రీ విజయ ప్రతాప్ సింగ్ ని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది*.
. దీని యొక్క ముఖ్య ఉద్దేశము *కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి యాత్రికులకు భారతదేశంలో ఉన్న భక్తులందరికీ దర్శనానికి ఉపయోగపడుతుంది మరియు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా అభివృద్ధి జరుగుతుంది కనుక దీనికి అనుమతి ఇవ్వవలసిందిగా కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ విజయ ప్రతాప్ సింగ్ ని అనుమతి కోరడం జరిగింది మరియు కసాపురం దేవాలయానికి పోయే రోడ్డు రవాణాల్లో రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఎత్తు చేయవలసిందిగా కోరడం జరిగింది, దాని నుండి భక్తులకు ప్రయాణం; చేసే భారీ వాహనాలు ,బస్సులలో భక్తులకు ప్రయాణించడానికి సౌకర్యం కలుగుతుందని రైల్వే బోర్డు మెంబర్ కు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
