రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం హత్య - ఆత్మహత్య
సిరిసిల్ల ఏప్రిల్ 27:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం విఫలం కావడంతో, యువతిని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొన్న యువకుని ఉదయం.
పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో, కొడవలితో నరికి వివాహితను హత్య చేసిన యువకుడు, భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్ ల ఉదంతం జిల్లాలో సంచలనం రేపింది.
రేఖ ఒంటిపై పంటి గాట్లు
రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉండగా, ఏదో అవసర నిమిత్తం, ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ అత్యాచార యత్నం చేశాడు.
శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, రేఖపై అఘాయిత్యానికి శ్రీకాంత్ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.రేఖ ఒంటిప పల్లగాట్లు ఉన్నట్లు తెలుస్తుంది.
చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
