ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ
గొల్లపల్లి ఎప్రిల్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని అది ఈ మధ్యకాలంలో హిందువులను టార్గెట్ చేసి, ఇలాంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కాబట్టి హిందువులంతా ఇకనైనా ఐకమత్యం కావాలని పిలుపునిచ్చారు అలాగే భారత ప్రభుత్వము ఎలాంటి మిలటరీ యాక్షన్ తీసుకున్న అందుకు యువత అంతా సంసిద్ధంగా ఉంటామని తెలియజేశారు.
భత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఒకే చట్టం, ఒకే పౌరసత్వం, సిఎన్ఎన్, యుసిసి అమలు చేయాలని ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసినట్లయితే అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారి వారి దేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాలని, జాతీయ భావన కలిగి ఉండి హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కొమురయ్య రాజిరెడ్డి, రవి, సత్తన్నతదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
