ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ
గొల్లపల్లి ఎప్రిల్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని అది ఈ మధ్యకాలంలో హిందువులను టార్గెట్ చేసి, ఇలాంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కాబట్టి హిందువులంతా ఇకనైనా ఐకమత్యం కావాలని పిలుపునిచ్చారు అలాగే భారత ప్రభుత్వము ఎలాంటి మిలటరీ యాక్షన్ తీసుకున్న అందుకు యువత అంతా సంసిద్ధంగా ఉంటామని తెలియజేశారు.
భత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఒకే చట్టం, ఒకే పౌరసత్వం, సిఎన్ఎన్, యుసిసి అమలు చేయాలని ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసినట్లయితే అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారి వారి దేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాలని, జాతీయ భావన కలిగి ఉండి హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కొమురయ్య రాజిరెడ్డి, రవి, సత్తన్నతదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
