అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000 రూపాయల పరిహారం
జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)
సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన కసాది చంద్రయ్య అనే వ్యక్తి గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు తేదీ 14 -02 -2017 రోజున ఉదయం గొర్రెలను మేపుకొని సాయంత్రం 7 గంటల సమయం లో తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కోనాపూర్ గ్రామ శివారులో గల ఎల్లమ్మ దేవాలయం వద్దకు వచ్చేసరికి సారంగాపూర్ వైపు నుండి వస్తున్న MH 12CK 4931 అనే క్వాలిస్ వాహన డ్రైవర్ సంతోష్ వయస్సు 33 సంవత్సరాలు, అదిలాబాద్ జిల్లా కి చెందిన వ్యక్తి అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ముందు నుండి వెళ్తున్న గొర్రెలను డీకొట్టగా సంఘటన స్థలంలో 12 గొర్రెలు మరణించగా మరికొన్ని గొర్రెలకు తీవ్రంగా గాయాలు కావడం జరిగింది.ఇట్టి విషయం గురించి కసాది చంద్రయ్య సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ రణధీర్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.
కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను ప్రవేశపెట్టగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ M.రజని తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీ వినీల్ కుమార్ సెకండ్ అడిషనల్ జె ఎఫ్ సి ఏం నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000/- వేల రూపాయల జరిమాన విధిస్తూ, బాధితుడికి 1,00,000/- వేల రూపాయల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
