అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి ఏప్రిల్ 26( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నాం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిధి గా హాజరు ఐయి ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, న్యాయరంగానికి సంబంధించిన జడ్జీలు, న్యాయవాదులు, పోలిసులు కూడా నిత్య విద్యార్తులే నని, ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాదులు రాజ్ మహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, మగ్గిడి వెంకట నరసయ్య, కోటగిరి వెంకటస్వామి, గడ్డం శంకర్ రెడ్డి, దయ్యా రాజారాం లు వివిధ సామాజిక అంశాలు, చట్టాలపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రాందాస్ , లోక్ అదాలత్ సభ్యులు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, న్యాయవాదులు బోడ లక్ష్మణ్, బద్దం లక్ష్మారెడ్డి, దయాకర్ వర్మ, శేఖర్, నర్సయ్య, గోపి, వెంకటేష్, రాజేశ్వర్ గౌడ్ మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
"No Kings" ఉద్యమంలో 40 ఏళ్ల విద్యావంతులైన తెల్లజాతి మహిళల ఆధిక్యం: నిపుణుల విశ్లేషణ
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
వాషింగ్టన్ అక్టోబర్ 27:
అమెరికాలో ఇటీవల బలంగా కొనసాగుతున్న “No Kings” ఉద్యమం పై నిపుణులు చేసిన తాజా విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. New York Post నివేదిక ప్రకారం, ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారి పెద్దశాతం 40ల వయస్సులో ఉన్న, ఉన్నత విద్యావంతులైన తెల్లజాతి మహిళలు అని తేలింది.... సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు.
హైదరాబాద్ అక్టోబర్ 27:
యువరచయితలు ,కవులు,కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు పిలుపునిచ్చారు.తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించానని తెలిపారు.దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్... ప్రభుత్వం సహకరిస్తే కుటీర పరిశ్రమలతో నిరాశ్రయులకు తోడ్పాటు
సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) :
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 287వ అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై, ఫుట్పాత్లపై నివసిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు, వైద్యం అందించారు. ప్రభుత్వం సహకరిస్తే, కుటీర పరిశ్రమల ద్వారా వీరికి జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్కుమార్ తెలిపారు. ఈ... శ్రీలక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ లో అన్నకోటి
సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో నిర్వహించే అన్నకోటి కార్యక్రమం ఈసారి కూడ ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ మంత్రి, ఎన్డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన... అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్పై విమర్శలు – ట్రంప్, మార్కెట్ల మధ్య సంతులనం కొనసాగింపు
వాషింగ్టన్ అక్టోబర్ 26:
అమెరికా ట్రెజరీ (ధన) కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల ఆర్థిక విధానాలపై తీసుకున్న నిర్ణయాల వల్ల వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా అర్జెంటీనాకు బిలియన్ల డాలర్ల విలువైన ఆర్థిక సహాయ ప్యాకేజ్ను సమన్వయం చేయడం ఆయనపై ప్రధాన విమర్శగా మారింది. ఈ ప్యాకేజ్ ద్వారా అమెరికా ఆర్థిక శాఖను “రాజకీయంగా ప్రభావితమైన సంస్థగా... ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 26 (ప్రజామంటలు) :
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని విజయవాడ పీఠాధిపతులు సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. సీతాఫల్ మండి... ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ ప్రెస్ - ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం... టిక్టాక్ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్
వాషింగ్టన్ అక్టోబర్ 26:అమెరికా మరియు చైనా ప్రభుత్వాలు చివరికి టిక్టాక్ అమెరికా వెర్షన్ విక్రయంపై ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆదివారం ప్రకటించారు.
ప్రధాన అంశాలు:
అమెరికా–చైనా మధ్య టిక్టాక్ అమ్మకంపై తుది ఒప్పందం
ట్రంప్, షీ జిన్పింగ్ గురువారం బుసాన్లో సమావేశం
అమెరికా వెర్షన్... తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు
హైదరాబాద్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ల కేటాయింపుపై అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ సారి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లైసెన్స్లను కేటాయించగా, దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపుల కోసం 95,137 దరఖాస్తులు అందాయి. రేపు (అక్టోబర్ 27) జిల్లాల... పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు మందుల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు)పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 14 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డా.విజయ్,నాయకులు... ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 26 ( ప్రజా మంటలు) విజేతగా నిలిచిన పోలీస్ టీం.
జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం జిల్లా లోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా... కోనసీమలో వినూత్న బస్షెల్టర్ – ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న నిర్మాణం
రాజమండ్రి అక్టోబర్ 26:
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట సమీపంలోని పెదకాలువ వంతెన వద్ద కొత్తగా నిర్మించిన బస్షెల్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ షెల్టర్ ప్రత్యేకత ఏమిటంటే — ఇది కేవలం ప్రయాణికుల కోసం విశ్రాంతి స్థలం మాత్రమే కాకుండా, మత ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక కళాఖండంగా... 