ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ మీది హరిహరాలయంలో ఆలయానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు.
అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు, ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ చారి ,కార్యదర్శి రుద్రాంగి రాఘవేంద్ర శర్మ ,కోశాధికారి మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, ప్రచార కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్ శర్మ ,సహాయ కార్యదర్శులు పార్థసారథి శర్మ ,నమిలికొండ చంద్రశేఖర్ శర్మ
కన్వీనర్ సిరిసిల్ల రాజేంద్ర శర్మ ,ఉమాశంకర్ శర్మ
కార్యవర్గ సభ్యులు* మెట్ట హరి కిరణ్ ,మోతె వినయ్, సువర్ణ కళ్యాణ్, మోతే రాజగోపాల్ రావు, కొత్తపెల్లి కిరణ్ ,సిరిసిల్ల వేణుగోపాల్ ,నేరెళ్ల జ్యోతి, రుద్రంగి రమా తదితరులున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
