ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

On
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 08 (ప్రజా మంటలు). 

ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.

విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి. 

  • జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
  • జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
  • మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,

అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.

రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు: 

  1. మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
  2. విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
  3. ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
  4. వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
  5. వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  6. వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  7. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
  8. ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
  9. ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
  10. వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
  11. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
  12. మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
  13. రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.

పై సూచనలతో అందరూ  వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.

 

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం శివారులో మగ్గిడి  ఆరెపల్లి గ్రామాల నుండి గోదావరి లోని ఇసుక అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్ల ను ధర్మపురి మండల తాహసిల్దార్ వారి సిబ్బందితో పట్టుకున్నామని తెలిపారు. టిప్పర్ల ను  పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆర్ఐ ఫిర్యాదు మేరకు  టిప్పర్ల...
Read More...
Filmi News  State News 

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్ హైదరాబాద్ నవంబర్ 27 (ప్రజా మంటలు): ప్రసిద్ధ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటివాడయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి (Harinya Reddy)తో పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు...
Read More...
State News 

కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్

కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్ చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27: కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.   జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు కవిత పిలుపు వెంటనే యాక్షన్‌కు దిగిన జాగృతి నాయకులు చౌటుప్పల్ మండలం ...
Read More...
Local News 

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్ హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు. టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు 2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు...
Read More...
Local News 

జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం జగిత్యాల, నవంబర్ 27 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు చార్టెడ్ అకౌంటెన్సీ (CA) కోర్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పాల్గొని విద్యార్థులకు...
Read More...
National  Spiritual   State News 

హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు

హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు): హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కంచన్‌బాగ్ ఎస్‌ఐ కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోపై పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు...
Read More...
Local News 

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్ కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ, తూకం విధానం, 17% తేమ శాతం పరిశీలన, రైతులకు అందుబాటులో ఉంచిన వసతులపై...
Read More...
Local News 

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు కోరుట్ల/మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్, కల్వకోట, కట్లకుంటతో పాటు కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట గ్రామాల నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు....
Read More...

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం    జగిత్యాల నవంబర్ 27 ( ప్రజా  మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో గురువారం శ్రీ భక్త మార్కండేయ స్వామి, శ్రీ గాయత్రి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, శ్రీ గురు దత్త జయంతి సందర్భంగా వారం రోజులపాటు జరిగే  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభించారు. ఈ...
Read More...

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట  బందోబస్తు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట  బందోబస్తు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ కోరుట్ల నవంబర్ 27(ప్రజా మంటలు)అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  సర్పంచ్ ఎన్నికల మొదటి విడత  నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి తెలిపారు.మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని,...
Read More...
National 

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్ న్యూఢిల్లీ నవంబర్ 27:రాజ్యసభ కార్యదర్శితనం జారీ చేసిన తాజా బులెటిన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. MPs తమ ప్రసంగం చివర Jai Hind, Vande Mataram, “Thanks / Thank you” వంటి పదాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ...
Read More...
National 

రాజస్థాన్‌లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్

రాజస్థాన్‌లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్ బార్‌మేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పట్టుబడిన ఇన్‌ట్రూడర్ న్యూ ఢిల్లీ/ బార్‌మేర్ నవంబర్ 27: రాజస్థాన్‌లోని బార్‌మేర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గమనించి, వెంటనే బీఎస్ఎఫ్‌కు సమాచారం ఇవ్వడంతో అతను...
Read More...