ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 08 (ప్రజా మంటలు).
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.
విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి.
- జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
- జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
- మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,
అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.
రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు:
- మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
- విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
- ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
- వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
- వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
- వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
- తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
- ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
- ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
- వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
- డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
- మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
- రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.
పై సూచనలతో అందరూ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా?
 CIA–మోదీ–పుతిన్ కథనం:  బంగ్లాదేశ్లో CIA అధికారి మరణం ప్రచారంలో భాగమా? 
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ అక్టోబర్ 26:
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...
                        CIA–మోదీ–పుతిన్ కథనం:  బంగ్లాదేశ్లో CIA అధికారి మరణం ప్రచారంలో భాగమా? 
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
హైదరాబాద్ అక్టోబర్ 26:
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...                    బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు
 కోల్కతా, అక్టోబర్ 26:
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు....
                        కోల్కతా, అక్టోబర్ 26:
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు....                    వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్
 విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా
వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు.
ఈ...
                        విచారణకు ఆదేశించిన మంత్రి రాజనర్సింహా
వరంగల్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య ఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటన వెలుగులోకి రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు.
ఈ...                    ఛత్తీస్గఢ్లో విశిష్ట ఆచారం: అంగార్మోతీ అమ్మవారికి సంతాన కోరికతో మహిళల సమర్పణలు
 ధమ్రీ (ఛత్తీస్గఢ్) అక్టోబర్ 26:
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్రీ జిల్లాలో గంగ్రేల్ ప్రాంతంలో కొలువై ఉన్న అంగార్మోతీ అమ్మవారు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సంతానం కోసం తపనపడుతున్న మహిళలు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే కోరికలు తీర్చబడతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.
ప్రతీ ఏటా దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా...
                        ధమ్రీ (ఛత్తీస్గఢ్) అక్టోబర్ 26:
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్రీ జిల్లాలో గంగ్రేల్ ప్రాంతంలో కొలువై ఉన్న అంగార్మోతీ అమ్మవారు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సంతానం కోసం తపనపడుతున్న మహిళలు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే కోరికలు తీర్చబడతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.
ప్రతీ ఏటా దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా...                    నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత
 నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల...
                        నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల...                    ప్రేమించిన యువతి దక్కదని యువకుని ఆత్మహత్య
 హన్మకొండ అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ లో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు....
                        హన్మకొండ అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ లో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు....                    ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
 రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు...
                        రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు...                    చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు
 గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..
  సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :
  వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై  గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు. 
సాధారణంగా వచ్చే...
                        గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..
  సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :
  వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై  గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు. 
సాధారణంగా వచ్చే...                    15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా
 జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్...
                        జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్...                    యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి
 మెరుగైన చికిత్సకు ఆదేశం...    ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు....
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను  షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  శనివారం సాయంత్రం పరామర్శించారు.
చికిత్స పొందుతున్న హిమేష్...
                        మెరుగైన చికిత్సకు ఆదేశం...    ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు....
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను  షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  శనివారం సాయంత్రం పరామర్శించారు.
చికిత్స పొందుతున్న హిమేష్...                    సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్
 జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, జగిత్యాల జిల్లా పరిపాలన శాఖ, మరియు ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక...
                        జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, జగిత్యాల జిల్లా పరిపాలన శాఖ, మరియు ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక...                    గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్
1.jpeg) (అంకం భూమయ్య)
బుగ్గారం అక్టోబర్ 25 (ప్రజా మంటలు):  బుగ్గారం మండలంలోని వెల్గొండ  గ్రామ శివారులో మోతే విగ్నేష్,(19), మోతె ఇంద్ర కిరణ్,అనే ఇద్దరు యువకులు  గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు.
వారి వద్ద నుండి  80 గ్రాముల స్వాధీన పరుచుకొని ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ...
                        (అంకం భూమయ్య)
బుగ్గారం అక్టోబర్ 25 (ప్రజా మంటలు):  బుగ్గారం మండలంలోని వెల్గొండ  గ్రామ శివారులో మోతే విగ్నేష్,(19), మోతె ఇంద్ర కిరణ్,అనే ఇద్దరు యువకులు  గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు.
వారి వద్ద నుండి  80 గ్రాముల స్వాధీన పరుచుకొని ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ...                    
 
         
         
         
        