గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా డా.వాణి
On
సికింద్రాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా అడిషనల్ డీఎంఈ ప్రొఫెసర్ డా.వాణి ని నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతవరకు సూపరింటెండెంట్ గా వ్యవహరించిన డాక్టర్ రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. గాంధీ పాలన వ్యవహారాల్లో ఆరోపణలు,విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు
Published On
By From our Reporter

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం
Published On
By From our Reporter

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
Published On
By From our Reporter

గాంధీ సూపరింటెండెంట్తో జూడా ప్రతినిధుల భేటీ
Published On
By From our Reporter

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం
Published On
By Siricilla Rajendar sharma

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు
Published On
By From our Reporter

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి
Published On
By From our Reporter

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
Published On
By From our Reporter

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు
Published On
By Siricilla Rajendar sharma

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
Published On
By From our Reporter
