అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం
జగిత్యాల సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం శుక్రవారం 14వ రోజుకు చేరింది. వామన పురాణంలోని ప్రహ్లాదునితో వామనుని యుద్ధం ,సతిదేవి జన్మ వృత్తాంతం దక్షయజ్ఞం, ఘట్టాలు ఆచార్యులు కండ్లకు కట్టినట్టుగా వివరించారు.
వామన పురాణం జరుగుతున్న సందర్భంగా చిన్నారికి వామన వేషం ధరించి గీతా భవన్ కు తీసుకురావడం జరిగింది. భక్తులు చిన్నారిని పూజించి పాదుక పూజ చేసారు. ఆచార్యులు బ్రాహ్మణ వేషధారణతో వచ్చిన చిన్నారిని సన్మానించారు. సబికులను వామనవేషధారి ఆకట్టుకున్నారు.
ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజిని, నార్ల రజిని, పాత రాధ,కార్యక్రమం సమన్వయకర్త గీత భవన్ కార్యదర్శి పాం పట్టి రవీందర్, సామాజిక కార్యకర్త తగుటు రామచంద్రం మరియు భక్తులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీ సూపరింటెండెంట్తో జూడా ప్రతినిధుల భేటీ
Published On
By From our Reporter

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం
Published On
By Siricilla Rajendar sharma

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు
Published On
By From our Reporter

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి
Published On
By From our Reporter

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
Published On
By From our Reporter

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు
Published On
By Siricilla Rajendar sharma

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
Published On
By From our Reporter

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న
Published On
By From our Reporter

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు
Published On
By Siricilla Rajendar sharma
