దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్
సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు):
హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ హిల్స్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గణేశ్ మహరాజ్ సేవలో తరిస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్థానిక యువకులు భక్తి ప్రవత్తులతో గణేశుడి ప్రతిమను పెట్టి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేశుడి మండపం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను,అన్నదానాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 18 ఫీట్ల మహా గణపతి ప్రతిమను నెలకొల్పినట్లు ఆర్గనైజర్లు తెలిపారు. ఆదివారం జరిగిన పూజ కార్యక్రమాల్లో శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు చంద్రశేఖర్,భరత్ ముదిరాజ్, రోహిత్ చవన్ ప్రణయ్ ముదిరాజ్,శివకుమార్,ఉమేశ్ కోయల్కర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.దశాబ్దాల తరబడిగా విజయవంతంగా రెడ్ హిల్స్ ప్రాంతంలో వినాయకుడి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్న శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు.:
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్
