పౌరసరపరాల అగ్ని ప్రమాదం జరిగిన గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
మెట్పల్లి ఆగస్టు 11(ప్రజా మంటలు)
సోమవారం రోజున జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలో ఆగస్టు 10వ తేదీన మెటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) పరిధిలోని గన్నీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి సుమారు 9 లక్షల గన్నీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్నిప్రమాదం సంభవించగానే అగ్నిమాపక సిబ్బంది, రెవెన్సూ శాఖ, పోలీసు శాఖ, పౌరసరఫరాల సంస్థ మేనేజర్, ఏ ఎం సి సిబ్బంది మరియు మున్సిపల్ శాఖ తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఇతర విభాగాలకు వ్యాపించకుండా రక్షణ చర్యలు చేపట్టారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డి ఎం రాజేంద్రప్రసాద్ మెట్పల్లి డిఎస్పి రాము మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ తాసిల్దార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
