భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

On
భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

భద్రత చర్యలో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలలో సమగ్ర తనిఖీలు.

(అంకం భూమయ్య)

గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు):

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో, నేడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో,కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ సహకారంతో భద్రతా తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో ఆలయ ప్రధాన ద్వారం , మండపాలు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, వసతి గృహాలు మరియు పరిసర ప్రాంతాలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులు లేదా భద్రతకు ముప్పు  కలిగించే అంశాలఫై  ప్రత్యక తనికి నిర్వహించారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని తనికిలు నిర్వహించారు IMG-20250813-WA0017
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ.... ముఖ్యమైన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, పండుగలు మరియు ప్రత్యేక రోజుల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుందని అన్నరు.  ప్రజల సహకారంతోనే భద్రతా చర్యలు సమర్థవంతంగా కొనసాగుతాయని అన్నారు.

ఎవరైనా అనుమానాస్పద వస్తువులు, వాహనాలు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 100 నంబర్‌ కి సమాచారం ఇవ్వాలని ఎస్పి అశోక్ కుమార్ సూచించారు.

Tags

More News...

Local News 

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ధర్మపురి ఆగస్టు 14 (ప్రజా మంటలు)భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ధర్మపురిలో గోదావరి నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి   అశోక్ కుమార్  ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భారీ...
Read More...
Local News 

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు   జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయిన పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పి  విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు.పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్...
Read More...
Local News 

ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల ఆగస్టు 14 ( ప్రజా మంటలు)జిల్లాలో  డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టం లపై పూర్తిస్థాయి లో  నిషేధం గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగం పూర్తిస్థాయిలో నిషేధం అని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం హైదరాబాద్ ఆగస్ట్ 14:    పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అధిక ప్రాధాన్యత. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.    వివిధ విభాగాలకు నూతన భాద్యులు     ఆర్గనైజింగ్ సెక్రెటరీ : శ్రీ దూగుంట్ల నరేష్ ప్రజాపతి  అధికార ప్రతినిధి: శ్రీ నలమాస శ్రీకాంత్ గౌడ్     ఆదివాసీ జాగృతి - రాష్ట్ర...
Read More...
Local News 

కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 14 (ప్రజామంటలు): కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్యారసాని గౌరీశంకర్ సతీమణి కమలాదేవి గురువారం కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గౌరీ శంకర్ ఇంటికి వెళ్లి కమలాదేవి భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా గౌరీశంకర్  కుటుంబ సభ్యులను ఓదార్చారు....
Read More...
Local News 

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆగస్టు 14( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండి గోదావరి నది తీర ప్రాంతంలో  గౌరవ కలెక్టర్ గారు తీర ప్రాంతాన్ని  విజిట్ చేయడం జరిగింది, గత సంవత్సరం వచ్చిన వరదలకు తీసుకున్న చర్యల  గురించి తెలుసుకున్నారు, మరియు ఇప్పుడు తీసుకోవలసిన  చర్యల గురించి ఆదేశాలు సూచనలు  చేసినారు,
Read More...
Local News 

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్ మెట్టుపల్లి ఆగస్టు 14(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాసన్ నియామకం అయ్యారు. ఇందుకు సంబందించిన ఉత్తర్వుల్ని ఆయన గురువారం అధిష్టానం నుండి అందుకున్నారు. ఈ సందర్బంగా నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్ మాట్లాడుతూ, తనకి అప్పజెప్పిన పార్టీ బాధ్యతలు క్రమశిక్షణ తో నిర్వహిస్తాను తన...
Read More...
Local News 

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి యూరోకిడ్స్ స్కూల్ లో  ముందస్తు సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, ఆగస్టు 14 (ప్రజామంటలు) :    పద్మారావునగర్ లోని యూరో కిడ్స్ స్కూల్ లో గురువారం ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు వేసి, పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టడం, ప్రిన్సిపాల్...
Read More...
Local News  State News 

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్

కిమ్స్ లో న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా పాల్గొన్న నెదర్లాండ్స్ సాక్షియన్ యూనివర్సిటీ డాక్టర్ సికింద్రాబాద్, ఆగస్ట్ 14 (ప్రజా మంటలు) : కిమ్స్ హాస్పిటల్స్ రీహాబిలిటేషన్ విభాగం మరియు ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ సంయుక్తంగా క్లినికల్ రీజనింగ్ ఇన్ ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్క్యులార్ ఫెసిలిటేషన్ పై కీలక ప్రసంగాన్ని నిర్వహించాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఫిజియోథెరపిస్టులు పాల్గొన్న...
Read More...
Local News 

వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ

 వర్షకొండలో హైమస్ లైట్ కోసం భూమి పూజ ఇబ్రహీంపట్నం ఆగస్టు 14(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధులతో సుమారు 1.35000 వ్యయంతో హైమస్ లైటుకు ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు...
Read More...
National  State News 

తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి  - చిన్నారెడ్డి, ఓవైసీ

తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి  - చిన్నారెడ్డి, ఓవైసీ అందుకు తెలంగాణ చరిత్రను సరి చేయాల్సిందే స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ యోధులకు గుర్తింపు లేదు  మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, ఎం.పీ. అసదుద్దీన్ ఓవైసి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 14 (ప్రజా మంటలు): దేశ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ప్రాంత ముఖ్యంగా...
Read More...
Local News  Spiritual  

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి సికింద్రాబాద్, ఆగస్టు 14 ( ప్రజామంటలు):  బన్సీలాల్ పేట డివిజన్ బోలాక్పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టడం, నృత్య ప్రదర్శనలతో ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా...
Read More...