సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్ జూలై09 (ప్రజామంటలు) :
రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్ట ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే ఇంటిగ్రేటేడ్ విద్యాసంస్థలు ఏర్పాటుచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎలివేటేడ్ కారిడర్ల వలన ప్రైవేట్ ఆస్తులు కోల్పోతున్న వ్యక్తులకు కూడ ఎటువంటి నష్టం జరగకుండా వారికి అన్ని విధాలా న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఎలివేటేడ్ కారిడర్ల నిర్మాణంతో ఉత్తర తెలంగాణ అభివృద్ది జరగడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ స్వరూపమే మారిపోతుందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

పేదల కోసం హైడ్రా.. ఓవైసీల కోసం విత్ డ్రా? - ఫాతిమా కాలేజీపై చర్యలేవి?

బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ
