ఘనంగా సత్సంగం వార్షికోత్సవ వేడుకలు

On
ఘనంగా సత్సంగం వార్షికోత్సవ వేడుకలు


జగిత్యాల జూన్ 20 ( ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో  శుక్రవారం సాయంత్రం జరిగే  సత్సంగం రెండవ వార్షికోత్సవం  సాయంత్రం గోధుళి వేళ  ఘనంగా జరిగింది.

భజనలు,కీర్తనలు, సంస్కృత శ్లోకాలతో ఆలయం మార్మోగింది.ఈనాటి  కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు భోగ  గంగాధర్(జి ఆర్) కార్యవర్గం, సత్సంగం నిర్వాకుడు ఆకుబత్తిని (గౌరి ) శ్రీనివాస్ సత్సంగం సభ్యులు, మాతలు,సామాజిక కార్యకర్త, తవుటు రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జూలై 17(ప్రజా మంటలు) రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా జగిత్యాల పట్టణం లోని నటరాజ్  థియేటర్   రోడ్డు నుoడి వాహనాలు...
Read More...
Local News  Crime 

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి పోలీసుల అదుపులో 7 గురు, 3670/- రూపాయలు స్వాదీనం కోరుట్ల జూలై 17 (ప్రజా మంటలు): కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో CCS పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7 గురుని అదుపులోకి  తీసుకొని, వారి వద్ద నుంచి  రూ.3670/-, 7 మొబైల్ ఫోన్స్, 7...
Read More...
Local News 

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు.. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన- బాధితుల్లో హర్షం.. సికింద్రాబాద్, జూలై 17 ( ప్రజామంటలు): చిట్టీల పేరిట మోసం చేసిన దంపతులకు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ  న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పదేళ్ల తర్వాత నిందితులు కటకటాల్లోకి వెళ్ళడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ఏపీసీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌లు తెలిపిన వివరాల...
Read More...
Local News 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు  సికింద్రాబాద్  జూలై 17 (ప్రజా మంటలు): సిప్‌అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి పలు బహుమతులు గెలుచుకున్నారని పద్మారావునగర్‌ ప్రాంచైజీ నిర్వాహకురాలు అనురాధ రజనీకాంత్‌ తెలిపారు. ఈమేరకు గురువారం పద్మారావునగర్‌ సెంటర్‌లో జరిగిన  కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.  సిప్‌ అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ–2025 పేరిట ఇటీవల కాంపిటీషన్‌ నిర్వహించగా...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం జగిత్యాల  జులై 17: సీనియర్ సిటీజేన్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,సీనియర్ సిటీజేన్స్,వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు తెలంగాణ ఆల్  సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా  ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.గురువారం ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి...
Read More...
Local News  Crime 

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..?? గొల్లపల్లి జూలై 17 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలో కోటిలింగాలకు వెళ్ళే రోడ్డు లోని పాత వైన్స్ వెనకాల  యువకుడి  మృత దేహం లభ్యం...ఒంటిపై తీవ్ర గాయాలు..?? మరణించిన యువకుడు కిషన్ రావుపేట కు చెందిన సల్లూరి మల్లేష్(35)గా గుర్తింపు..?? ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు..మృతికి గల కారణాలు తెలియరాలేదు.మృతుని దేహం పది...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్     జగిత్యాల జూలై 17(ప్రజా మంటలు)   జిల్లా  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీనివాస్ రావు కి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.... ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ భాద్యులు గండ్ర రాజేందర్ రావు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్  ఆధ్వర్యంలో అధ్యక్షులు...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు జగిత్యాల జూలై 17(ప్రజా మంటలు)ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న గోరింటాకు మొక్కల నుండి గోరింటాకు సేకరించి విద్యార్థినిలు దాన్ని మెత్తగా రుబ్బి చేతులకు అలంకరించుకున్నారు .ఈ సంబరాలు ఎన్ఎస్ఎస్ మరియు హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ చంద్రయ్య మాట్లాడుతూ అనాదిగా అన్ని మతాలవారు గోరింటాకును ఏదో ఒక...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's cartoon 
Read More...
Local News  State News 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత  నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల.ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు - తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,కమీషన్ల కోసమే కడుతున్నారు - ఎమ్మెల్సీ,...
Read More...
Local News 

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు - పద్మారావునగర్ లో 10 కేసుల నమోదు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): ఇక నుంచి రాత్రి పూట ఒక్కటే కాకుండా రోజులో ఏసమయంలో నైనా రహదారులపై డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం  పద్మారావునగర్ చౌరస్తా వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి, 35...
Read More...
Today's Cartoon 

ఈరోజు కార్టూన్

ఈరోజు కార్టూన్
Read More...