ఎస్సీఆర్ఈఎస్ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా వేగి మురళీకృష్ణ

On
ఎస్సీఆర్ఈఎస్ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా వేగి మురళీకృష్ణ

సికింద్రాబాద్, జూన్ 19 (ప్రజామంటలు):

సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ (ఎస్సీఆర్ఈఎస్) డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా వేగి మురళీకృష్ణ నియమితులయ్యారు. ఇటీవల రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సర్వసభ్య సమావేశంలో వేగి మురళీకృష్ణ ను నియమిస్తూ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య ఉత్తర్వులు జారీ చేశారు. రైల్ కళారంగ్ లో జరిగిన సమావేశానికి  సికింద్రాబాద్, హైదరాబాద్ గుంటూర్,గుంతకల్,నాందేడ్ డివిజన్లకు సంబందించిన కార్యకర్తలు, డివిజన్ నాయకులు, వర్కింగ్ కమిటీ మెంబర్స్ హజరయ్యారు.ఈసందర్బంగా ఎస్సీఆర్ఈఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ..కార్మికులకు ఎల్లవేళలా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ అండగా ఉంటుందని, కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా ఎన్నికైన వేగి మురళీకృష్ణ మాట్లాడుతూ...కార్మికులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తున్న తనకు  ఈ పదవిని ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా నియమించిన జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య, జాయింట్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags

More News...

State News 

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు హైదరాబాద్ జూలై 16: తెలంగాణ రాష్ట్రం లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం మొత్తంలోకొత్త మండలాలతో కలిపి మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కాగా స్థానిక సంస్థల...
Read More...
Local News  State News 

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత 

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా ఇవ్వాలి కేవియట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వంపై ఉద్యమిస్తాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై 16:25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,...
Read More...
Local News  State News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం సికింద్రాబాద్,  జూలై 16 (ప్రజా మంటలు):   కాలిఫోర్నియా లో ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించే యుఎస్ఏ  తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లను ప్రతినిధులు ఆహ్వానించారు.  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి
Read More...
Local News 

మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్

మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్   బాధ్యులు, సభ్యులుమెట్ పల్లి జులై16(ప్రజా మంటలు) మెట్ పల్లి తహసీల్దార్, గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎన్. నీతా ని మర్యాద పూర్వకంగా కలిసి హార్ధిక శుభాకాంక్షలు తెల్పిన జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శిలు   కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు గాలిపెల్లి ఆనంద్ కుమార్, ప్రధాన...
Read More...
Local News 

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని మంగళవారం సాయంత్రం  రాపల్లె గ్రామ శివారుణ పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను నుండి వద్ద 4 సెల్ ఫోన్లను నాలుగు బైకులను నగదు నాలుగువేల రూపాయలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...
Local News 

మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల   పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల   పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్ గొల్లపల్లి జూలై 15  (ప్రజా మంటలు):   గొల్లపల్లి  మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా  పూలే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్   ఆకస్మికంగా తనిఖీ చేసి బాలిక గురుకుల పాఠశాలలో పరిశీలించి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అధికారులకు ఆదేశించారు.  తప్పనిసరిగా పాఠశాల ఆవరణంలో  పిచ్చి మొక్కలు తొలగించాలని, పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా    జిల్లా...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన  జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు 

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన  జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు     జగిత్యాల జులై 15 ( ప్రజా మంటలు)జిల్లా జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యూ జే) నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జంబి హనుమన్ ఆలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను ఆలయ ఛైర్మన్ బైరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి...
Read More...
Local News 

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్ రాయికల్ జులై 15 (ప్రజా మంటలు) ఇటిక్యాల గ్రామానికి చెందిన అసం లక్ష్మణ్ (వయస్సు: 52)  ప్లేట్లెట్ల సంఖ్య  13,000 కి పడిపోవడంతో, అత్యవసరంగా ప్లేట్లెట్లు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే,  క్యూ ఆర్ టిలో పనిచేస్తున కానిస్టేబుల్  రాజ్ కుమార్ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుతూ ప్లేట్లెట్లు దానం చేశారు. అత్యవసర...
Read More...
Local News 

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు):     గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆయిల్ పామ్ తోటల సాగు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా రైతు బుర్రవేణి తిరుపతి  క్షేత్రంలో  6 ఎకరాలలో కలెక్టర్  ఆయిల్ పామ్  మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి   ఈ...
Read More...
Local News 

తల్లిని ఇంట్లోంచి  గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

తల్లిని ఇంట్లోంచి  గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు   జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు): కొడుకులు,కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని  సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను ఆశ్రయించింది.ఆయన సాయంతో ఆర్డీవో మధుసూదన్ కు మంగళవారం  ఫిర్యాదు చేసింది. కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా...
Read More...