పెద్దమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
జగిత్యాల జూన్ 19(ప్రజా మంటలు)
పట్టణంలో ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొని మహిళాలతో కలిసి బోనం ఎత్తిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దమ్మతల్లి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వర్షాలు సక్రమంగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని పాడిపంటలతో ప్రజలంతా చల్లగా ఉండాలని ఆ పెద్దమ్మతల్లిని కోరుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్ వెంకటేశ్వర్ రావు అనురాధ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పంబాల రాము, ముదిరాజ్ అధ్యక్షులు నీలం పెద్దులు, కంకునాల గంగరాజం, జైనాపురం రాజేందర్ భీమయ్య, గంగాధర్, సుజాత మహిళలు కుల సంఘ పెద్దలు భక్తులు తదితరులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
*25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
Published On
By From our Reporter

ఢిల్లీ నేషనల్ ఛాంపియన్షిప్లో 2 బంగారు పతకాలు గెలుచుకున్న మల్లారం గరిగే అభినయశ్రీ
Published On
By Kasireddy Adireddy

మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్
Published On
By Siricilla Rajendar sharma

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
Published On
By From our Reporter
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By From our Reporter

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు
Published On
By Siricilla Rajendar sharma

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్
Published On
By Siricilla Rajendar sharma

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
Published On
By From our Reporter

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు
Published On
By From our Reporter

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు
Published On
By From our Reporter
