ప్రభుత్వ భూమిని కాపాడండి...సార్లూ..
On
సికింద్రాబాద్ మే 26 (ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీలోని శ్రీనల్ల పోచమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ గుంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అట్టి స్థలం ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టాలని వారు కోరారు లేనిపక్షంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తరపున ప్రభుత్వ స్థలం కాపాడటం కోసం పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ దళిత మోర్చా కన్వీనర్ తుమ్మల శ్రీకాంత్, కిరిటా,ఎం.రఘునాథ్ గౌడ్,మంచాల గోపి,వికాస్,నరేశ్, ఎం.అనిత్,సగత్ వాళ్ వంశీ,ప్రొద్దుటూరి వినయ్ కృష్ణ,ఇందుమతి,చిన్నారెడ్డి పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
Published On
By Special Reporter
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు
Published On
By Special Reporter

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది
Published On
By Special Reporter

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష
Published On
By Special Reporter

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి
Published On
By Special Reporter

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ
Published On
By Special Reporter

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.
Published On
By Special Reporter

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన పాల్గొన్న జిల్లా కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma
