భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల . రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 1 ( ప్రజా మంటలు)
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి- 2025 చట్టంపై పోలీస్ అధికారులకు అవగాహన పెంచే ఉద్దేశంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో జగిత్యాల ఆర్డి ఓ చే ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ,అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జగిత్యాల ఆర్ డి ఓ మధుసూదన్ గౌడ్ భూ భారతి లోని ముఖ్య అంశాలను, ప్రయోజనాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ప్రభుత్వ భూముల రక్షణ, ప్రజల హక్కుల హామీ, భూ వివాదాల పరిష్కారంలో పారదర్శకత పెంపు వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. భూ సమస్యల గురించి వచ్చే ఫిర్యాదుల పట్ల పోలీస్ శాఖ వ్యవహరించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
Published On
By Special Reporter

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
Published On
By Special Reporter

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం
Published On
By Siricilla Rajendar sharma

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..
Published On
By Special Reporter

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక
Published On
By Special Reporter

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Special Reporter

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్
Published On
By Special Reporter

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
Published On
By Special Reporter

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
Published On
By Special Reporter
