వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

On
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్


జగిత్యాల మే 27 (ప్రజా మంటలు)

 

కీటక జనితవ్యాధులపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం
గ్రామ మరియు పట్టణంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి  సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆదేశించారు.

స్థానిక ఐడిఓసి సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  అధ్యక్షతన కీటక జనిత మరియు సీజనల్ వ్యాధులపై,  వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
గత సంవత్సరం , సమన్వయంతో,సమర్థవంతంగా పనిచేసి డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు. 

ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటగా ప్రతిరోజు డ్రై డే పాటించాలని, కేవలం జ్వరాలనే కాకుండా ఇంటి పరిసరాలలో నీటిని నిలువలు  ఏమైనా ఉన్నచో, వెంటనే తొలగించాలనీ ప్రజలను అవగాహన పరచాలని తెలిపారు .  వారానికి ఒకసారి సర్వే ఫలితాలను క్రోడీకరించి, తీసుకోవలసిన చర్యల గురించి  నివేదికలు తయారు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, వరదల వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయే అవకాశమున్న  ప్రాంతాలను గుర్తించి, చేపట్టాల్సిన చర్యలు, ఈ .డి. డి. సమీపంలో ఉన్న గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 
గ్రామ సెక్రెటరీలు మున్సిపల్ కమిషనర్ ఫాగింగ్ మిషన్స్  సిద్ధంగా ఉంచుకోవాలని, ఏమైన రిపేర్ ఉంటే వెంటనే చేయించాలని ఆదేశించారు.

వాటర్ లీకేజెస్ గుర్తించడం, వాటిని సరిచేయడం, వరదల సమయంలో ఏవైనా ప్రాంతాలు ముంపు గురైనట్టేది వారిని తరలించడానికి అనుకూలమైన సురక్షిత ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని,   హైరిస్కు ప్రాంతాలను గుర్తించి, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.  ఇప్పటినుండి ప్రతి సమావేశంలో అధికారులందరూ సీజనల్ వ్యాధులు, డెంగు నివారణ చర్ల గురించి మాట్లాడుచూ, ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు.  హాస్టల్స్ మరియు పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని  ఆదేశించారు.

జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్స్ , 336 హ్యాండ్ పంపులు ఉన్నాయని, అదే మాదిరిగా ఇప్పటివరకు 31 వేల ఆయిల్ బాల్స్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని గ్రామాలు పట్టణాలు వాటర్ ట్యాంక్స్ శుభ్రపరచడం, క్లోరినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. నీటి నిల్వల్లో పిచికారి చేయడానికి టీమోపాస్, ఫాగింగ్ చేయడానికి మలాథియాన్, అన్ని  గ్రామపంచాయతీలు అందించడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సంఘ భవనాలు, మరియు పబ్లిక్ ప్రదేశాలలో నీటిని నీలువలను తొలగించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసామాని తెలిపారు. 

జిల్లా పరిషత్ సీఈవో మాట్లాడుతూ అన్ని మండలాలలో వివిధ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  బి.ఎస్. లతా, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. ప్రమోద్ కుమార్, ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ .శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఎం.పీ. వో.లు మున్సిపల్ కమిషనర్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా  నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా   నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల మీ 29 ( ప్రజా మంటలు)   జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా  ఎస్సీ ఎస్టీ కేస్ లపై పురోగతి, జిల్లా...
Read More...
Local News 

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల మే 29 ( ప్రజా మంటలు)పట్టణములోని 7,8 వార్డులలో 25 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని జగిత్యాల పట్టణాన్నీ గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశాం అన్నారు. ప్రణాళిక ప్రకారం చట్ట బద్ద...
Read More...
Local News 

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా? తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  జగిత్యాల మే 29:    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను  స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని  తాజా మాజీ కౌన్సిలర్...
Read More...
Local News 

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్.. గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి...
Read More...
Local News 

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన మల్లన్న పేట గ్రామస్తులు  గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని సర్వే నెంబర్ 597 లో గల ప్రభుత్వ భూమి కబ్జా కు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ గురువారం రోజు మల్లన్న పేట గ్రామస్తులు  ఎమ్మార్వో కి వినతి...
Read More...
Local News  State News 

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): పద్మారావునగర్‌లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో జూన్ 8న మృగశిర కార్తె రోజున ఆస్తమా వ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు అస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.  హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :  నేడు సెక్రటేరియట్ లో...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) స్వాతంత్ర్య సమరయోధుడు  మహనీయుడి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీరసావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర్య...
Read More...
Local News 

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి.. చిలకలగూడ లో శాంతి కమిటీ సమావేశం సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఏసీపీ కె శశాంక్ రెడ్డి మాట్లాడుతూ..ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకోవాలన్నారు.  పోలీసులకు సహకరించాలని, రూమర్లను నమ్మవద్దని...
Read More...
Local News 

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి.. హెల్త్ మినిస్టర్ కు నిరుద్యోగులు విజ్ఞప్తి సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు):   హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో   అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లుగా శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలను ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర... ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతుగా నిలవాలి..   బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గొల్లపల్లి మే 28 (ప్రజా మంటలు): పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో  జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు సాదించిన విజయానికి సంఘీభావం తెలుపుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో  సంఘభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల మే 28(ప్రజా మంటలు  )   ఎల్ ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజరాజేశ్వర దేవాలయము వరకు గల  లింకు రోడ్డుకు   ఎమ్మెల్యే సంజయ్ ప్రారంబోత్సవ ము చేశారు., అట్టి కార్యక్రమములో శ్రీ సూర్య ధన్వంతరి దేవస్థానం కమిటి వారు కలిసి వేసే రహదారిలో మద్యలో నుండి శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముకు వెళ్లు ముఖ్యంగా...
Read More...