ప్రమాద బాధితుడు శ్రీనివాస్ కు జగిత్యాల జిల్లా అవోప అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్ ఆర్ధిక చేయూత !
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కోరుట్ల 25 మే ( ప్రజా మంటలు) :
ప్రమాదవశాత్తు కోరుట్ల అర్బన్ కాలనీ వాసుడైన పల్లెర్ల శ్రీనివాస్ కు యాకిన్పూర్ శివారులో లారీ ఢీకొని 4-5 చోట్ల విరిగి ఆస్పత్రి లో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో మంచానికి పరిమితమైన తనకు, కోలుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రుల వేడుకోగా తను నిర్వహిస్తున్న వాసవి సేవా దళ్ జగిత్యాల మూడు గ్రూపు ల ద్వారా దాతలు రూ!! 47,044=00 లను సహాయం అందించగా వాటిని కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు చేతులమీదుగా బాధితుని తల్లిదండ్రులైన పల్లెర్ల వెంకన్న దంపతులకు ఈ రోజు అందజేయడం జరిగింది.
నిరుపేదలకు తోచిన రీతిలో సహాయం అందించాలని వారి కుటుంబాలను అందుకోవాలని, స్పెషల్ బ్రాంచ్, జగిత్యాల లో ASI గా పనిచేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసినారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,
