సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

On
సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) 

మంథని 15 మే (ప్రజా మంటలు) : 

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ....

  • మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం.
  • తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం.
  • నా హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా.
  • నదులు మన నాగరికత మాత్రమే కాదు.. నదిని మనం దేవుడిగా భావిస్తాం.
  • రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించుకుందాం.
  • మంథని నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది
  • మన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానానికి తీసుకెళ్లడంలో పీవీ ఎనలేని కృషి చేశారు.
  • ఆ తరువాత ఆ స్థాయిలో దుద్దిళ్ల శ్రీపాదరావు మంథని పేరు నిలబెట్టారు.
  • ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను మరింత పెంచారు.
  • బలిష్టమైన ఆర్ధిక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు మరింత పనిచేసేందుకు ఆయనకు మంథని ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి.
  • రాబోయే గోదావరి పుష్కరాలకు అవసరమైతే 200 కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం.
  • ఇందుకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
  • మీ అభివృద్ధి కోసం పనిచేసే శ్రీధర్ బాబు లాంటి నాయకుడు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం....
Tags

More News...

Local News  State News 

జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు

జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు సామాజిక తత్వవేత్త,యుగకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ బి ఎస్ రాములు తీవ్ర సంతాపం!--//---                ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు  ారాయణ  సార్ అని పిలుస్తారు.    ————————————...
Read More...
Local News 

సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

 సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సికింద్రాబాద్, మే16 (ప్రజామంటలు): ఏఐసీసీ మెంబర్,రచయిత్రి డాక్టర్ కోట నీలిమా గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో శాంతి నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అనాథ పిల్లలకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయానికి సంబందించిన...
Read More...
Local News  State News 

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)  మంథని 15 మే (ప్రజా మంటలు) :  సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత...
Read More...
State News  Spiritual  

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి 

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి  కాళేశ్వరం మే 15 (ప్రజా మంటలు): కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. : పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న...
Read More...
Local News 

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి హోమ్ ఫర్ డిసెబ్లెడ్ లో పండ్ల పంపిణీ    *మథర్ థెరిసా హోమ్ లో పండ్ల పంపిణీ సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపు నిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ఏఐసీసీ మెంబర్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమా జన్మదినం సందర్బంగా న్యూ బోయిగూడ లోని హోమ్...
Read More...
Local News 

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): విశ్వసుందరి పోటీల నేపథ్యంలో వరంగల్ రామప్ప దేవాలయానికి వచ్చిన విశ్వసుందరిల పాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలతో కడిగించి అవమానించారని బి అర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు గురువారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు...
Read More...
Local News 

భూమాతకు  బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

భూమాతకు  బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట గ్రామంలో భూమాతకు బూరెలను నైవేద్యంగా పెట్టి భూమాత శాంతించాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.కొద్ది రోజుల క్రితం జగిత్యాలతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది, పూర్వ కాలం నుండి ఎప్పుడైన భూమి కంపిస్తే భూమాతకు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తే...
Read More...
Local News 

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు. 

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.  హైదరాబాద్ (గొల్లపల్లి) మే 15 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరించాలని కోరుతూ జగిత్యాల బిజెపి నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం బిజెపి రాష్ట్ర నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల బీజేపీ నేతలు హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి...
Read More...
Local News 

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం సికింద్రాబాద్  మే 15 (ప్రజా మంటలు):: ఇటీవల బీహార్ రాజ్గిర్ లో జరిగిన 8 కిలోల కేటగిరి లో పాల్గొని 2007 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కంటోన్మెంట్ కు చెందిన సాయి వర్ధన్ బంగారు పతకం సాధించారు. హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముప్పిడి గోపాల్ గురువారం సాయి వర్ధన్ ను...
Read More...
Local News 

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం   హుజురాబాద్ మే 15 (ప్రజామంటలు) : గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాల్సిన అవసరం ఉందని అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్ పి.వి. మదన్ మోహన్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన అంబుజా గ్యాస్ 36వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, 1989లో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 26 వేల కస్టమర్లకు సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. గ్యాస్ ప్రమాదాలు నివారించేందుకు...
Read More...
Local News 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.  ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ 

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.   ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల మే 15 (ప్రజా మంటలు) పట్టణంలో గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ లో మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 8 లక్షల తో  అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీ ల ఏర్పాటు,అభివృద్ధికి కృషి చేస్తా.35 లక్షలతో రాయికల్...
Read More...
Local News 

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు 

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు     జగిత్యాల రూరల్ మే 15 (ప్రజా మంటలు) పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు. సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు,  అష్టోత్తర నామాల పూజ మరియు అమ్మవారికి సామూహిక హారతిని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు  అందజేసి వేద బ్రాహ్మణోత్తం వచ్చి ఆశీర్వాదాన్ని అందజేశారు....
Read More...