ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ వాణి సహకార విద్యార్థులు

On
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ వాణి సహకార విద్యార్థులు


జగిత్యాల ఏప్రిల్ 23( ప్రజా మంటలు)
మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో జిల్లా కేంద్రానికి చెందిన శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు.

ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ లో ఆర్. శ్రీ వైష్ణవి బైపీసీ 986/1000 ,అక్సా నాజ్ బైపీసీ 977/100*, పి. లతిక ఎం పీసీ 975/1000, జే.రియా  ఎంపి సి 970/1000 ఉత్తమ మార్కులు సాధించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కాసుగంటి సుధాకర్ రావు,అధ్యాపక బృందం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

Tags

More News...

National 

మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు 

మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు  సుప్రీంకోర్టు చరిత్రలో పదకొండవ మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు  న్యూ డిల్లీ మీ 16:1995 జూలైలో గుజరాత్‌లో ట్రయల్ కోర్టు న్యాయమూర్తిగా తన పదవిని ప్రారంభించిన తర్వాత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన అరుదైన ఘనత కలిగిన జస్టిస్ త్రివేది, సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక మైలురాయి తీర్పులలో ఒకరుగా నిలిచారు. సుప్రీంకోర్టు...
Read More...
Local News 

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 05 రోజులు జైలు శిక్ష*

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు  *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 05 రోజులు జైలు శిక్ష*                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 16 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్  తమ సిబ్బందితో కలిసి  న్యూ బస్టాండ్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఆసమయంలో  దేవాండ్ల శ్రీధర్ , తండ్రి: పుల్ల రావు , 27yrs , భీమవరం, ఆంధ్ర...
Read More...
State News 

"జీవజలం" చలం సాహిత్య స్మారకోపన్యాస సభ

18.5.2025 ఆదివారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో చలం సాహిత్య స్మారకోపన్యాస సభ నిర్వహిస్తున్నారని చలం భావన కన్వీనర్ నాలేశ్వరం శంకర్ తెలిపారు. కార్యక్రమ వివరాలు: చలం స్త్రీ, ప్రేమలేఖల గ్రంధాలపై కె. ఎన్. మల్లీశ్వరి, నెల్లుట్ల రమాదేవి ప్రసంగిస్తారుమామిడి హరికృష్ణ ఆప్తవాక్యం పలుకుతారు చలం స్త్రీ, ప్రేమలేఖలలోని కొన్ని ముఖ్య భాగాలను...
Read More...
Local News 

ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది

ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది    జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)    పిల్లల జీవితాలను బాగు చేసే సువర్ణ అవకాశం మనకు లభించింది కావున ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఓల్డ్  హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, ప్రభుత్వ...
Read More...
Local News  State News 

జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు

జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు సామాజిక తత్వవేత్త,యుగకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ బి ఎస్ రాములు తీవ్ర సంతాపం!--//---                ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు  ారాయణ  సార్ అని పిలుస్తారు.    ————————————...
Read More...
Local News 

సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

 సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సికింద్రాబాద్, మే16 (ప్రజామంటలు): ఏఐసీసీ మెంబర్,రచయిత్రి డాక్టర్ కోట నీలిమా గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో శాంతి నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అనాథ పిల్లలకు వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయానికి సంబందించిన...
Read More...
Local News  State News 

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)  మంథని 15 మే (ప్రజా మంటలు) :  సరస్వతి ఘాట్‌ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత...
Read More...
State News  Spiritual  

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి 

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి  కాళేశ్వరం మే 15 (ప్రజా మంటలు): కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. : పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న...
Read More...
Local News 

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి హోమ్ ఫర్ డిసెబ్లెడ్ లో పండ్ల పంపిణీ    *మథర్ థెరిసా హోమ్ లో పండ్ల పంపిణీ సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపు నిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం ఏఐసీసీ మెంబర్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమా జన్మదినం సందర్బంగా న్యూ బోయిగూడ లోని హోమ్...
Read More...
Local News 

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. సికింద్రాబాద్ మే15 (ప్రజామంటలు): విశ్వసుందరి పోటీల నేపథ్యంలో వరంగల్ రామప్ప దేవాలయానికి వచ్చిన విశ్వసుందరిల పాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలతో కడిగించి అవమానించారని బి అర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు గురువారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు...
Read More...
Local News 

భూమాతకు  బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

భూమాతకు  బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు గొల్లపల్లి మే 15 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట గ్రామంలో భూమాతకు బూరెలను నైవేద్యంగా పెట్టి భూమాత శాంతించాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.కొద్ది రోజుల క్రితం జగిత్యాలతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది, పూర్వ కాలం నుండి ఎప్పుడైన భూమి కంపిస్తే భూమాతకు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తే...
Read More...
Local News 

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు. 

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.  హైదరాబాద్ (గొల్లపల్లి) మే 15 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరించాలని కోరుతూ జగిత్యాల బిజెపి నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం బిజెపి రాష్ట్ర నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల బీజేపీ నేతలు హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి...
Read More...