ఆర్.బి రెస్టారెంట్లో ని బిర్యానీలో బొద్దింక ప్రత్యక్ష
On
మెట్టుపల్లి సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆర్.బి రెస్టారెంట్లో రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన ఒక యువకుడు శుక్రవారం సాయంత్రం బిర్యానీ ( ఫ్యామిలీ ప్యాక్)కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి బిర్యాని తిందామని ప్యాకెట్ విప్పగా బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైందని యువకుడు వాపోయాడు.
దీంతో కంగుతిన్న సదరు యువకుడు ఆర్ బి రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేశారని యువకుడు తన చరవాణి ద్వారా మీడియాకు ఆలస్యంగా చేరవేశాడు.ఆర్.బి రెస్టారెంట్ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకొవాలని సదరు యువకుడు కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఈనెల 22న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ
Published On
By From our Reporter

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ
Published On
By From our Reporter

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..
Published On
By From our Reporter

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి
Published On
By From our Reporter

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్
Published On
By From our Reporter

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్
Published On
By From our Reporter

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి
Published On
By From our Reporter

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
Published On
By From our Reporter
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం
Published On
By Siricilla Rajendar sharma

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి
Published On
By Siricilla Rajendar sharma

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
Published On
By Siricilla Rajendar sharma
