దగ్ధమైన గోడౌను పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
మెట్టుపల్లి ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దగ్ధమైన గన్ని సంచిల గోడౌన్ ను కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మెట్ పల్లి ఆర్డీవో గారికి పలు సూచనలు చేశారు, పక్కన కాలనీ వాసులు నివాసం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందు ముందు ఎటువంటి నష్టం జరగకుండా మళ్లీ ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారిని కోరారు, రెండు రోజుల నుండి మంటలు ఆర్పడానికి కష్టపడుతున్న అగ్నిమాపక సిబ్బందికి మరియు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారు సాయిరెడ్డి ఆకుల ప్రవీణ్, మొరపు తేజ,జెడి సుమన్,సాగర్,భూమేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
