జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
జగిత్యాల జూలై 19 (ప్రజా మంటలు):
ఈనెల 18వ తేదీన మెట్టుపల్లి లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో, ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి,బహుమతులు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో పి యశ్వంత్ కుమార్ 10 వ తరగతి మొదటి స్థానం. 60 మీటర్ల పరుగు పందెంలో డీ.మోక్షిత్ 8వ తరగతి ద్వితీయ స్థానం. బాలికల విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో ఎం మనీషా ఎనిమిదవ తరగతి ద్వితీయ స్థానం. ఎం రమ్య 9వ తరగతి తృతీయ స్థానం. లో నిలిచారు.
ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను పాల్గొన్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. రామానుజన్ వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధిక. తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య జయశ్రీ ఉమారాణి రజాక్. ఇంతియాజ్ .రాజేందర్. కమలాకర్ రెడ్డి.శ్రీనివాసరెడ్డి. అశోక్. సత్యనారాయణ. కుమార్. తదితర ఉపాధ్యాయులు అభినందించారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
