పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
సికింద్రాబాద్ జూలై 18 (ప్రజా మంటలు):
చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభించింది. పోలీసులు తెలిపిన వివరాలు..పద్మారావు నగర్ టీ జంక్షన్ మెట్రో పిల్లర్ నెంబర్ 1300 వద్ద పడి ఉన్న దాదాపు 40-45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అక్కడ వివరాలు లభించకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనారోగ్యంతో కిందపడి ఉన్న దాదాపు 35 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీ కి తరలించి భద్రపరిచారు.
----ఫొటోలు
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
