సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

On
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బోర్డు సీఈఓ మధుకర్ నాయక్...

సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు) :

 పరిసరాల పరిశుభ్రత, మౌళిక సదుపాయాల కల్పనపై కేంద్రప్రభుత్వం ఇచ్చే స్వచ్చ్ సర్వేక్షన్ మినిస్టీరియల్ అవార్డును  సికింద్రాబాద్ కంటోన్మెంట్ దక్కించుకుంది.  ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన పత్ర్యేక కార్యక్రమంలో గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ కత్తార్  చేతుల మీదుగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ  మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ అందుకున్నారు. దేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డులలో స్వచ్చ్ సర్వేక్షన్  అవార్డు అందుకున్న ఏకైక బోర్డు.  కంటోన్మెంట్లో  చెత్త సేకరణ వాహనాలతో అన్ని వార్డులలో ఇంటింటికి తిరిగి 95 శాతం  చెత్త సేకరణ, వ్యర్థాల సేకరణను రోజువారీ పర్యవేక్షణ, ట్రాక్ చేయడం, పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల పునరుద్ధరణ పరిశుభ్రతతో చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దారు.

 మార్కెట్లు, బస్ స్టాప్‌లు, రవాణా కేంద్రాలు, అప్రోచ్ రోడ్లు , మతపరమైన ప్రదేశాలలో ఇంటెన్సివ్ క్లీన్సింగ్ డ్రైవ్‌లు నిర్వహించడం,యువజన సంఘాలు, ఎన్ఎస్ఎస్ , వాలంటీర్లు , కాలనీ  సంఘాలతో క్రమం తప్పకుండా ప్లగింగ్ డ్రైవ్‌లు నిర్వహించడం, నీటి వనరుల పునరుజ్జీవనం, నాలాల  పూడిక తీయడం, చెత్త తొలగింపు ,రామన్నకుంట సరస్సు పునరుద్ధరణ, భారీ చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. గత 2 సంవత్సరాలలో ప్రజా స్థలాలు, ఉద్యానవనాలు, సరస్సు తీరాలు , పాఠశాల ప్రాంగణాలలో  మొక్కలు నాటే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. పరిసరాల పరిశుభ్రతపై బోర్డు పరిధిలోని  అన్ని వార్డులలో 125 కంటే ఎక్కువ స్వచ్ఛతా ర్యాలీలు, 100కు పైగా  వీధి నాటకాలు , 50 అవగాహన ప్రచారాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. - కంటోన్మెంట్ ప్రాంతం అంతటా సమర్థవంతమైన వ్యర్థ జల నిర్వహణ , మెరుగైన పారిశుధ్యాన్ని నిర్ధారించడానికి భూగర్భ పారుదల వ్యవస్థలు , ఓపెన్ నల్లాల శుభ్రపరచడం నిర్వహణ ముమ్మరంగా నిర్వహించామని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్  తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ , పచ్చదనం అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యంతో  పరిశుభ్రమైన, సురక్షితమైన , మరింత స్థిరమైన పట్టణ వాతావరణ కలిగించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లుచెప్పారు. తమకు ఈ అవార్డు లభించడం చాలా గర్వంగా ఉందన్నారు.

Tags

More News...

Local News 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బోర్డు సీఈఓ మధుకర్ నాయక్... సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు) :   పరిసరాల పరిశుభ్రత, మౌళిక సదుపాయాల కల్పనపై కేంద్రప్రభుత్వం ఇచ్చే స్వచ్చ్ సర్వేక్షన్ మినిస్టీరియల్ అవార్డును  సికింద్రాబాద్ కంటోన్మెంట్ దక్కించుకుంది.  ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన పత్ర్యేక కార్యక్రమంలో గృహనిర్మాణం  
Read More...

వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి  పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రాజు తమ సిబ్బందితో కలిసి  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలు ఇద్దరు మహిళలు ఇద్దరు యువకుల ను  అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాలుగు...
Read More...
Local News 

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత జగిత్యాల రూరల్ జూలై 17 (ప్రజా మంటలు)   లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మాత శిశు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పరామర్శించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....  లక్ష్మీపూర్ గురుకుల లో*...
Read More...
State News 

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన హైదరాబాద్ జూలై 17: జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. 'అరాచక కాంగ్రెస్ పాలనలో దయనీయంగా గురుకులాలు.. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ప్రభుత్వ చేతగానితనం...
Read More...
Local News 

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్    జగిత్యాల రూరల్ జూలై17(ప్రజా మంటలు) మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.. నిన్న బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తిన్న విద్యార్థినిలు అస్వస్థతకు  గురయ్యారు.. పాఠశాలలో 350 కి మంది పైగా విద్యార్థినిలు ఉండగా సుమారు 30 మంది అయితే కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు......
Read More...
Local News 

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు): సికింద్రాబాద్ మెట్టుగూడ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానం  చేయడానికి కనీసం నీటి వసతి లేదని వారు వాపోయారు. అంత్యక్రియం ఖర్చుకోసం రూ 10 వేలు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఇక్కడున్న 150 చరిత్ర కలిగిన...
Read More...
Local News 

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

వెల్గటూర్ మండల బడులలో PRTU  సభ్యత్వ నమోదు వెల్గటూర్ జూలై 17: పిఆర్టియుటిఎస్ వెల్గటూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపండు నర్సింగం మరియు శ్రీధర్ రెడ్డి గార్లు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం తోపాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జూలై 17(ప్రజా మంటలు) రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా జగిత్యాల పట్టణం లోని నటరాజ్  థియేటర్   రోడ్డు నుoడి వాహనాలు...
Read More...
Local News  Crime 

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి పోలీసుల అదుపులో 7 గురు, 3670/- రూపాయలు స్వాదీనం కోరుట్ల జూలై 17 (ప్రజా మంటలు): కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో CCS పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7 గురుని అదుపులోకి  తీసుకొని, వారి వద్ద నుంచి  రూ.3670/-, 7 మొబైల్ ఫోన్స్, 7...
Read More...
Local News 

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు.. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన- బాధితుల్లో హర్షం.. సికింద్రాబాద్, జూలై 17 ( ప్రజామంటలు): చిట్టీల పేరిట మోసం చేసిన దంపతులకు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ  న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పదేళ్ల తర్వాత నిందితులు కటకటాల్లోకి వెళ్ళడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ఏపీసీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌లు తెలిపిన వివరాల...
Read More...
Local News 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు  సికింద్రాబాద్  జూలై 17 (ప్రజా మంటలు): సిప్‌అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి పలు బహుమతులు గెలుచుకున్నారని పద్మారావునగర్‌ ప్రాంచైజీ నిర్వాహకురాలు అనురాధ రజనీకాంత్‌ తెలిపారు. ఈమేరకు గురువారం పద్మారావునగర్‌ సెంటర్‌లో జరిగిన  కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.  సిప్‌ అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ–2025 పేరిట ఇటీవల కాంపిటీషన్‌ నిర్వహించగా...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం జగిత్యాల  జులై 17: సీనియర్ సిటీజేన్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,సీనియర్ సిటీజేన్స్,వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు తెలంగాణ ఆల్  సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా  ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.గురువారం ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి...
Read More...

Latest Posts

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు
వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు
ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన
మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్