అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు

On
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం జులై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
 ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామ శివారులోని వాగులో నుండి అక్రమంగా ఇసుకను సేకరించి టిప్పర్ B.No TS 12 UB 4660 అను దానిలో అక్రమంగా వర్ష కొండ నుండి ఇబ్రహీంపట్నం వైపు తరలిస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ch. రేవంత్ రెడ్డి  అట్టి టిప్పర్ ని గురువారం ఉదయం 06:00గం.ల సమయంలో పట్టుకున్నామని ఫిర్యాదు మేరకు, టిప్పర్ యజమాని అయిన దండ్ల బాజాన్న  (కోజన్ కొత్తూరు)పై కేసు నమోదు చేశారు..
  10 గంటల సమయంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పాత దామరాజు పల్లి గోదావరి నది నుండి ఇబ్రహీంపట్నం వైపు ట్రాక్టర్ B.No.TS 18 T 1268 అను దానిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్స్పెక్టర్ S. రమేష్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ అయిన మొగిలిపేట గ్రామానికి చెందిన పూజారి సాయిలు ట్రాక్టర్ యజమాని పూజారి సాయిలు  లపై కేసు నమోదు చేసినట్లు అని ఎస్ఐ అనిల్ తెలిపారు,

Tags

More News...

Local News 

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి. జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు)నూతనంగా ఎన్నికైన టి యు డబ్ల్యూ జె(ఐజె)  కమిటీని  సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి .    జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని సన్మానించారు .జిల్లా అధ్యక్షులు   చీటీ శ్రీనివాస్ రావు  సారధ్యంలో ప్రెస్ మిత్రుల సమస్యలను మరియు ఇండ్ల...
Read More...
Local News 

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి ఇబ్రహీంపట్నం జూలై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ  గ్రామంలోని 311 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు మెట్టుపల్లి  ఆర్డిఓ సర్వేకు ఆదేశించారు. సర్వే నెంబర్ చూసి, ఎంజాయ్మెంట్ సర్వే చేయుటకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లాండ్ రికార్డ్ మరియు తాసిల్దార్ కు...
Read More...
Local News 

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మల్లాపూర్ జులై 18 ( ప్రజా మంటలు) నేరాల నియాత్రణకు గ్రామాల్లో విజిబుల్ పొలిసింగ్ పై దృష్టి సారించాలి. యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై, సైబర్ నెరలపై చైతన్యాన్ని తీసుకురావాలి వార్షిక తనిఖీల్లో భాగంగా మల్లాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా...
Read More...
National  State News 

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ త్వరలో మతమార్పిడి నిరోధ చట్టం తెస్తాం : ఫడ్నవీస్  ముంబై జూలై 18 : హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాలకు చెందిన వారు నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లు పొందినట్లయితే, వాటిని రద్దు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర ప్రదేశాలలో రిజర్వేషన్ల...
Read More...
Local News 

బోనాల వేడుకలు

బోనాల వేడుకలు
Read More...
Local News 

మండలంలో మంత్రి పర్యటన

మండలంలో మంత్రి పర్యటన
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) నూతన పాలకవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సికింద్రాబాద్ లో జరిగిన సెటా సర్వసభ్య సమావేశంలో ఈ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన ప్రెసిడెంట్ గా సురేశ్ జీ సురాన, సెక్రటరీగా సుధీర్ జీ కొటారి, ట్రెజరర్ గా సిద్దార్థ్ కేవల్ రమణి లు...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): గాంధీ మెడికల్ కళాశాలలో బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డప్పులు, వాయిద్యాలతో బోనాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో  సమర్పించారు.అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి శేఖర్ రావ్, ప్రొఫెసర్లు కృపాల్ సింగ్ రమాదేవి పూర్ణయ్య చంద్రశేఖర్...
Read More...
Local News 

మధ్యాహ్న భోజనం ను పరిశీలించిన తనిఖీ అధికారి,

మధ్యాహ్న భోజనం ను పరిశీలించిన తనిఖీ అధికారి, ఇబ్రహీంపట్నం జూలై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలోని  మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో" మధ్యాహ్న భోజనం "ను  మండల వ్యవసాయాధికారి మరియు  ఎం డి ఎం  ఇన్స్పెక్టింగ్ అధికారి రాజుకుమార్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తయారీలో వాడుతున్న కూరగాయలు, వంటనూనె, పప్పులు, బియ్యం నిల్వలను, వంటగది పరిసరాలు,...
Read More...
Local News 

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా నవీన్

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా నవీన్ సికింద్రాబాద్, జూలై 18 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గాన్ని రాష్ట్ర చైర్మన్ ప్రీతం  నియమించారు. చైర్మన్ గా ఎలకటూరు నవీన్, వైస్ చైర్మన్ లుగా వినోద్, దుర్గాప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ కుమార్, ఈసీ మెంబర్ మహేష్ బాబు, జనరల్ సెక్రెటరీ లుగా గుణకర్, రఘు, ఆనంద్, జనార్ధన్ బాబు లు...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి

పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి సికింద్రాబాద్  జూలై 18 (ప్రజా మంటలు): చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభించింది.  పోలీసులు తెలిపిన వివరాలు..పద్మారావు నగర్ టీ జంక్షన్ మెట్రో పిల్లర్ నెంబర్ 1300 వద్ద పడి ఉన్న దాదాపు 40-45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే...
Read More...