దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
On
సికింద్రాబాద్, జూలై 18 (ప్రజా మంటలు):
వరల్డ్ విజన్ ఇండియా HYD ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో చిలకలగూడ ప్రభుత్వ బాలికల ప్రైమర్ స్కూల్లో విద్యార్థులకు బ్యాగులను అందజేశారు అంగన్వాడి కేంద్రంలో గల బరువు తక్కువన్న పిల్లలకు పౌష్టికాహార కిట్ లను కూడా ఇచ్చారు.అసోసియేటెడ్ డైరెక్టర్ సాంసన్ బంటు మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణతో తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాట తప్పనిసరిగా పాటించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.
ప్రోగ్రాం మేనేజర్ పివి కృష్ణ, పాఠశాల HM మల్లికార్జున్ రెడ్డి, ICDSసూపర్వైజర్ రేణుక. వరల్డ్ విజన్ ఇండియా సిబ్బంది విజయకుమార్, శ్యామ్ మార్టిన్, టి విజయకుమార్, అంగన్వాడి టీచర్ రోజా రాణి కమ్యూనిటీ మొబిలైజర్స్ ఎల్ల స్వామి, సౌందర్య, దూద్ బావి కాలనీ నాయకులు నరసింహ, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎర్రబెల్లి నుండి నారాయణగిరి వరకు రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి
Published On
By Kasireddy Adireddy

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా నవీన్
Published On
By From our Reporter

పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
Published On
By From our Reporter

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు
Published On
By From our Reporter

దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
Published On
By From our Reporter

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు
Published On
By From our Reporter

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు
Published On
By Siricilla Rajendar sharma

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన
Published On
By From our Reporter

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు
Published On
By From our Reporter

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు
Published On
By From our Reporter
