సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్
On
సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) 32వ యాన్వేల్ జనరల్ మీటింగ్(ఏజీఎం) ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ లోని నిమంత్రన్ బొంకెట్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి సికింద్రాబాద్ పరిధిలోని ఎలక్ట్రికల్ ట్రేడర్స్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈసందర్బంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కొత్తగా ఎన్నికైన మెంబర్లు లలిత్ సోలంకి, మిర్నల్ బేడ్, సిద్దార్థ్ కేవల్రమణి సుధీర్ కోటారి లు ఎన్నిక అయ్యారు. ప్రెసిడెంట్ సురేశ్ జైన్, సెక్రటరీ జీత్ సేత్, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ సురానా, ట్రెజరర్ విపిన్ గుప్తా లు అసోసియేషన్ వార్షిక నివేదికలను ప్రవేశపెట్టారు. ఈసందర్బంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు
Published On
By From our Reporter

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస
Published On
By From our Reporter

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్
Published On
By From our Reporter

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు
Published On
By From our Reporter

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత
Published On
By From our Reporter

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.
Published On
By From our Reporter

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
Published On
By From our Reporter

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter
