గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు
గాంధీలో అనస్తిషియా విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రొగ్రాం
సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) :
వైద్యరంగంలో ఆత్యాధునిక పద్దతులు, నేర్చుకుని పేషంట్లకు మరింత మెరుగైన సేవలు అందించాలని పలువురు వైద్యనిపుణులు సూచించారు. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో అలుమ్నీ హాలులో శనివారం ఇన్సైట్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సు నిర్వహించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారి లు ముఖ్యఅతిథులుగా హజరై జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సును ప్రారంభించారు.
పెయిన్ మేనేజ్మెంట్ నిపుణులు మురళీధర్జోషీ, సుధీర్థార, నాగలక్ష్మీ, ఉమామహేశ్వరరావు, సచిన్లు అల్ట్రాసౌండ్, సియామ్ గైడెడ్, రేడియోఫ్రీక్వెన్సీ ఆఫ్ అబ్లేషన్, నొప్పి నివారణ కేంద్రంలో ఎటువంటి వైద్యసేవలు అందించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక వైద్యవిధానాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ పద్మావతి తనవంతు సాయంగా గాంధీ పెయిన్ క్లినిక్కు రూ. 20 లక్షల విలులైన అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్ మెంట్ ను డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గాంధీ అనస్టీషియా హెచ్ఓడీ ప్రొఫెసర్ ఆవుల మురళీధర్, ప్రొఫెసర్ కిరణ్ మాదల, అసోషియేట్ అబ్బయ్య, వైస్ ప్రిన్సిపాల్ రవిశేఖరరావులతోపాటు పలు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చెందిన 150 మంది అనస్టీషియా వైద్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)
నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్.
