తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*
ప్రైవేట్ స్కూల్ టీచర్లను బెదిరించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు!
ప్రభుత్వ టీచర్ vs ప్రైవేట్ స్కూల్: ఎర్రబెల్లిలో వివాదం"
భీమదేవరపల్లి/వేలేరు, జూన్ 13 (ప్రజామంటలు):
మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు ప్రైవేట్ పాఠశాల టీచర్లను బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును ఆపి, ఫోటోలు తీసి "ఉన్నతాధికారులకు పంపిస్తాను" అని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వ స్కూల్ టీచర్ల పిల్లలే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అలాంటప్పుడు మేం ప్రైవేట్ స్కూల్ ఎంచుకుంటే తప్పేంటి?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలు తన పిల్లల్ని ఏ పాఠశాలలో చదివిస్తోంది అనే వివరాలు వెల్లడి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ట్రస్మా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ –"ప్రభుత్వ ఉపాధ్యాయురాలుకు నిజంగా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం ఉంటే, తమ పిల్లలను కూడా అక్కడే చదివించాలి. తామేమో పట్టణాలలో కార్పొరేట్ పాఠశాలలో పిల్లలను చదివించుకుంటూ, గ్రామాల్లో ప్రైవేట్ టీచర్లను బెదిరించడం అన్యాయం" అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ 3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం

పెండింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయండి..

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు
