ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జూన్ 11( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా ముగిశాయి. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశక, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
అనంతరం వేణుగోపాల ఆచార్య భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయాలు సాంప్రదాయాల సక్రమంగా కొనసాగించినట్లయితే వైభవోపేతంగా కొనసాగుతాయని ఈ విధంగా కొనసాగుతున్న వాట్లలో షిరిడి సాయి మందిరం ఒకటని అన్నారు.
అనంతరం విచ్చేసిన భక్తులకు వేణుగోపాల ఆచార్య చేతుల మీదుగా ప్రసాద వితరణ, ఆశీర్వచన అక్షితలు అందజేశారు.
కార్యక్రమంలో వైదిక క్రతువులు, బ్రహ్మశ్రీ తీగుళ్ల విశు శర్మ , ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, నిర్వహించారు. ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మారకైలాసం గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రామ్ కిషన్ రావు,టి రవిచంద్ర,మారుతీ రావు, మానల కిషన్, పురుషోత్తం రావు,వి, రాజన్న,సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)